చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

72 గంటల్లోగా ధాన్యం కొనుగోలు చేయాలి ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్

by చైతన్యరధం
May 6, 2023 at 2:12pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
Chandrababu naidu

Chandrababu's deadline for the government is to buy grain within 72 hours

Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్పందించకుంటే పోరుబాట
9వ తేదీన ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు
13వ తేదీన నిరసనదీక్ష
టిడిపి అధికారంలోకి రాగానే ధాన్యం ఆరబెట్టేందుకు ప్రత్యేక ప్లాట్ ఫారంలు
రైతులు చైతన్యవంతులై పోరాడాలని పిలుపు

అకాలవర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చందబాబు నాయుడు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వానికి 72
గంటల గడువు విధించారు. మళ్ళీ తుఫాను వచ్చే అవకాశం వున్న కారణంగా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. గడువులోగా ధాన్యం కొనుగోలు చేయకపోతే 9 వ తేదీన ఎమ్మార్వో ఆఫీసుల
వద్ద మెమోరాండం లు అందించటం జరుగుతుందని, మా పంట మునిగింది.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

పరిహారం ఇవ్వండి అనే నినాదంతో పోరాటం చేస్తామని ప్రకటింహారు. అప్పటికి ప్రభుత్వం స్పందించని పక్షంలో 13 వ తేదీన నిరసన దీక్ష చేపడతామని, ఆ దీక్షలో తాను స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో అకాలవర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాలలో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు.

అనంతరం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు.రెండు రోజుల
పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతులతో మాట్లాడాను. వారి బాధలు చూశాను.నేను పర్యటన పెట్టుకున్న తరువాత ప్రభుత్వం నుంచి స్పందన మొదలైంది.

ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మేం ఆదుకుంటామని ప్రకటనలు మాత్రం ఇచ్చారని చెప్పారు. నిర్థిష్టంగా ఏం చేస్తాం అనేది చెప్పకుండా అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే సిఎం వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా?

సిఎం రాలేదు. మంత్రులు కదలలేదు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదు. ప్రీమియం చెల్లించలేదురైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్ స్యూరెన్స్ కల్పిస్తారు.రబీకి ఈ ప్రభుత్వం ఇన్ స్యూరెన్స్ కట్టలేదు. అంటే పరిహారం అంతా ఈ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. 40 నుంచి 50 శాతంపంట ఇంకా పొలాల్లో ఉంది. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారు. మిగిలిన పంట కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోందని విమర్శించారు.

పొలంలో ఉన్న దెబ్బతిన్న పంటకు 40 శాతం పరిహారం ఇవ్వాలి, ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత పరిహారం వస్తుందో అంత పరిహారం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.

రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుంది. దగ్గరలో మిల్లులు ఉన్నా, తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోందినూక వస్తుందని మిల్లర్లు రైతుల నుంచి మండే డబ్బులు వసూలు చేస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసిన తరువాత మళ్లీ మిల్లు దగ్గర బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలా రకరకాల విధానాల వల్ల బస్తాకు రైతు రూ. 300 రూపాయాలు నష్టపోతున్నాడు.

ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది. కనీసం గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. రంద్రాలు పడ్డ గోతాలు ఇవ్వడం వల్ల కూడా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులు వీరంతా పేద వర్గాలు అని చెప్పారు. పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదు.

ఈ సమస్యకు పూర్తి కారణం సిఎం జగన్ రెడ్డి. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిహారం పెంచి జీవోలు ఇచ్చాను. నాడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పరిహారం అందజేశామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే చేలో ఉండే పంటకు పరిహారం ఇవ్వాలి, ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలి.

కోసిన పంట వర్షాలకు దెబ్బతింది. వాటిని పూర్తిగా సేకరిస్తారా లేదా చెప్పాలి ?

ధాన్యం రవాణా ఉచితంగా చేయాలి. చేస్తారా చెయ్యరా? అని ప్రశ్నించారు. మిల్లర్లు రైతు దగ్గర ధాన్యం విరిగిపోతుంది అని డబ్బులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నాడు.

రాష్ట్రంలో వరితో పాటు మొక్కజోన్న, వాణిజ్య పంటలకు నష్టం జరిగింది.

వాణిజ్య పంటలకు సాగుపెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది. వారికి జరిగిన నష్టాన్ని ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

రైతులు కదలిరావాలి

రైతులు కూడా కదలి రావాలి. చైతన్యంతో ముందుకు రావాలి. పోరాడాలి. అని చందబాబు పిలుపునిచ్చారు. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదన్నారు. రైతులు తమ సమస్యలు…ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు పెట్టండి. ప్రభుత్వం బాధ్యత గుర్తుచేద్దాం.

మిల్లర్లు ఎలా డబ్బు అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు అనే వీడియోలు పెట్టండి అని సూచించారు. రైతులు మిల్లర్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. మిల్లర్లకు కట్టిన డబ్బుల వివరాలు కూడా రైతులు పలు చోట్ల నాకు చూపించారు.

వైసీపీ నేతలు సైతం ఈ ప్రభుత్వం చర్యలను తప్పుపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం డబ్బు వస్తే అప్పులు తీర్చవచ్చు. అవసరాలకు ఉపయోగపడతాయి అని భావించారు. కానీ అందుకు విరుద్దమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు దగ్గర తీసుకున్న డబ్బు ఎవరు బొక్కుతున్నారో తేలాలన్నారు. నందమూరులో స్మశానంలో ధాన్యం ఆరబెట్టుకున్నారు, మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫ్లాట్ ఫామ్స్ కడతాం.

రైతులు మోసపోకుండా, పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తామని చందబాబు వెల్లడించారు. సిఎం ఎందుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేయలేదు, ఎసి రూంలో ఉంటే సమస్యలు
తెలుస్తాయా? క్షేత్ర స్థాయిలో ఉంటేనే సమస్యలు తెలుస్తాయి. సిఎం ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు ?

హుద్ హుద్, తిత్లీ సమయంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి మరీ పరిహారం అందజేశాం. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నాడు పరిహారం పెంచి ఇచ్చాం. ఇలాంటి స్పష్టత ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అని ప్రశ్నించారు. మామిడి, పామాయిల్ వంటి పంటలకు కూడా నాడు సాయం చేశాం, నేడు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఆక్వా కల్చర్ కూడా నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే రైతులు నిలబడతారు, ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: ap political newsChandraBabu Naiduchandrababu naidu latest newschandrababu naidu newschandrababu naidu today newschandrbaabu naiduDalit Bandhu CBNDalitBandhuCBNn chandrababu naidunara chandrababu naidunara chandrababu naidu latest newsnara chandrababu naidu latest speechtdp chandrababu naidu
Previous Post

తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు బ్లూ మీడియాకు చంద్రబాబు హెచ్చరిక

Next Post

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పై రోజా మాటలు అహంకారపూరితం

మరిన్ని వార్తలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్

చైతన్యరధం
@ February 21, 2026
వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist