Telugu Desam

ఆంధ్రప్రదేశ్

జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి

జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం విద్యావ్యవస్థను నిజంగా ఉద్ధరిస్తే మా ప్రశ్నలకు జగన్‌, సాక్షి మీడియా...

మరింత సమాచారం
విద్యారంగం అథమస్థాయికి పడిపోవడానికి కారణం జగన్‌ రెడ్డి అవినీతే : జవహర్‌

అమరావతి : రాష్ట్ర విద్యావ్యవస్థ జగన్‌ రెడ్డి హయాంలో ప్రయోగశాలగా మారిందని మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. ఆ ప్రయోగశాల కూడా  రాబోయే తరానికి శాపంగా తయారవ్వడం...

మరింత సమాచారం
లోకేష్‌కు అభినందనలు, పవన్‌కు కృతజ్ఞతలు: చంద్రబాబు

టీడీపీ`జనసేన పొత్తుపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నవశకం సభతో స్షష్టమైంది అమరావతి: యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...

మరింత సమాచారం
రైతు ఆత్మహత్యలు కావు.. జగన్‌ సర్కార్‌ హత్యలే: లోకేష్‌

పంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్‌ బాబు ఆత్మహత్య పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు తుల్లిమిల్లి బసవయ్య రాష్ట్రంలో అన్నదాతల...

మరింత సమాచారం
నేను కులం, మతం చూడను.. తెలుగుజాతి అభివృద్ధినే చూస్తా: చంద్రబాబు

పేదరికం లేని సమాజం కోసమే నేను పనిచేస్తా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీనే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం, మూడు రాజధానులంటూ విధ్వంసం రాష్ట్రానికి మంచి...

మరింత సమాచారం
ముఖ్యమంత్రిగా ఏం సాధించారని పుట్టినరోజు వేడుకలు: అచ్చెన్నాయుడు

అమరావతి: ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. బర్త్‌ డే పేరుతో...

మరింత సమాచారం
సీఎం హోదాలో ఇదే మీకు చివరి బర్త్‌డే

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యంగ్యపూరితంగా శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి.. అయితే సీఎం హోదాలో...

మరింత సమాచారం
రాష్ట్రం కోసమే టీడీపీ`జనసేన కలయిక.. అద్భుతమైన పాలన అందిస్తాం, జనం ఆశీర్వదించాలి

పోలేపల్లి: జగన్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను జనం కోరుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంచి ప్రభుత్వం...

మరింత సమాచారం
ఈ సభ రాబోయే విజయానికి నాంది : ఎం.ఎస్‌.రాజు

నవశకం సభలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మట్లాడుతూ లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ సభ రాబోయే విజయానికి నాంది అన్నారు....

మరింత సమాచారం
దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం – ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఈ సభలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ యువగళం-నవశకం సభ దేశ రాజకీయా ల్లో కీలక ఘట్టం కానుందన్నారు. యువ గళం-నవశకం కార్యక్రమాన్ని జనసము...

మరింత సమాచారం
Page 181 of 383 1 180 181 182 383

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist