Telugu Desam

ఆంధ్రప్రదేశ్

తిరుమలలో నారా దేవాన్ష్‌ పుట్టినరోజు వేడుకలు..

స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు...

మరింత సమాచారం
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటుకు కృషి

గిరిజన ఉత్పత్తుల ప్రోత్సాహానికి సహకరిస్తా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణికి మంత్రి లోకేష్‌ హామీ అమరావతి (చైతన్యరథం): పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటుకు, గిరిజన ఉత్పత్తుల...

మరింత సమాచారం
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

కొత్త అంచనాలు సిద్ధం చేస్తాం అసెంబ్లీలో మంత్రి రామానాయుడు అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్రలోని తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు సంబంధించి పునః పరిశీలన చేస్తామని జలవనరుల శాఖ...

మరింత సమాచారం
దొంగచాటుగా సంతకాలు చేసి సభకు డుమ్మానా?

అమరావతి (చైతన్యరథం): వైకాపా ఎమ్మెల్యేలు దొంగచాటుగా రిజిస్టర్‌లో సంతకాలు చేస్తూ సభకు మాత్రం డుమ్మా కొడుతున్నారని స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభకు...

మరింత సమాచారం
గతం మరిచి మండలిలో బొత్స నీతులు

టీడీపీ నేత కిమిడి నాగార్జున ధ్వజం వైసీపీ హయాంలో విద్యా రంగం సర్వనాశనం టీచర్ల బదిలీల్లో భారీగా అవినీతి విద్యా కిట్లలోనూ దోచుకున్నారు నారా లోకేష్‌ హయాంలో...

మరింత సమాచారం
అవినీతికి పాల్పడుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని

విచారణ జరిపించి తొలగించాలి ఫేక్‌ చెక్కు ఇచ్చి పొలం రాయించుకొని బెదిరింపులు గ్రీవెన్స్‌లో నేతలకు బాధితుల ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌,...

మరింత సమాచారం
నిరుద్యోగ నిర్మూలనే కూటమి లక్ష్యం

అమరావతి, (చైతన్యరథం): శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబు...

మరింత సమాచారం
గంజాయిపై ఉక్కుపాదం

దిశ కన్నా శక్తివంతమైన కూటమి యాప్‌ ప్రజలే గుర్తించారు కోటిన్నర మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు గత ప్రభుత్వం కన్నా 7.2 శాతం నేరాలు తగ్గాయి హోంమంత్రి వంగలపూడి అనిత...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో విచారణను వేగవంతం చేయాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి రమాదేవి ఏపీ డీజీపీ హరీష్‌ గుప్తాకు వినతిపత్రం...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్లను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏపీ...

మరింత సమాచారం
Page 235 of 759 1 234 235 236 759

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist