Telugu Desam

ఆంధ్రప్రదేశ్

రూ.40 వేల కోట్ల విలువైన భూదోపిడీ చేసిన ఏ-2

దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించండి అవినీతిని బయట పెట్టిన మీడియాపై అక్కసు విజయసాయిని ఎవరో కొట్టరానిచోట కొట్టారు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అమరావతి:...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డి కపటనాటకాన్ని ఎండగడతాం

అమరావతి రైతులకు అండగా నిలుద్దాం టిడిపి సీనియర్‌ నేతల నిర్ణయం అమరావతి : పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత కొద్దిరోజులుగా మూడురాజధానుల పేరుతో ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి,...

మరింత సమాచారం
కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గం

అమరావతి : అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ మొదటి నుంచి...

మరింత సమాచారం
వికేంద్రీకరణ అంటే.. దోచుకోవడమా?

వికేంద్రీకరణపై చిత్తశుద్ధి ఉంటే వేలకోట్ల పంచాయితీ నిధులు దొంగిలిస్తారా? మీరు ఆడుతున్న మూడుముక్కలాటకు చట్టబద్ధత ఉందా? రాజకీయ కుట్రతో చేస్తున్న మీ విచ్ఛిన్నవాదానికి ప్రజామోదం ఉందా? కేంద్రీకృత...

మరింత సమాచారం
మార్క్‌ ఫెడ్‌లో అవినీతి వాస్తవమే

పంటల కొనుగోళ్లలో భారీ అవకతవకలు గోనెసంచుల పంపిణీలోనూ కోట్లు దండుకున్నారు ముఖ్యమంత్రి సలహాదారు అంబటి కృష్ణారెడ్డి కడప : మార్క్‌ ఫెడ్‌ వేదికగా జరిగిన అవినీతిపై టీవీ5...

మరింత సమాచారం
జగన్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరింది

అమరావతి: జగన్‌ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దుయ్యబట్టారు. విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్పుపై...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డీ.. నిర్వాకంతో సామాన్యుడి బతుకు నరకం

గుంతలరోడ్డులో పడి పసిబిడ్డ బలి వైద్యానికి డబ్బుల్లేక అంపశయ్యపై కాంటాక్టర్‌ వారంరోజులైనా రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ లేదు వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమమయ్యాయి? మహారాజా...

మరింత సమాచారం
ఐసిఎంఆర్‌ రీసెర్చి సెంటర్‌ ఏర్పాటు చేయండి

అమరావతి: ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఐసిఎంఆర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు. ఈ మేరకు...

మరింత సమాచారం
మరో నైజీరియాగా మారనున్న ఎపి

అమరావతి: జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అభివృద్ధిని...

మరింత సమాచారం
కేసు వివరాలు లేకుండా సీఐడీ ఇచ్చిన నోటీసులు చెల్లవు

అమరావతి: ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన 41ఏ నోటీసుపై చింత కాయల విజయ్‌ సీఐడీకి లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్‌...

మరింత సమాచారం
Page 337 of 373 1 336 337 338 373

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist