దశల వారీగా ప్రణాళికాయుతంగా నిర్మాణం ప్రజల సూచనలూ స్వీకరిస్తాం ఏపీ అంటే అమరావతి, పోలవరం ప్రజా రాజధానిని విధ్వంసం చేసిన జగన్రెడ్డి వైసీపీకి ఓటేసిన ప్రజలు పునరాలోచించుకోవాలి...
మరింత సమాచారంఅమరావతి: తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి...
మరింత సమాచారంఅమరావతి: చంద్రబాబు పాలలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్...
మరింత సమాచారంరాజమండ్రి: ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి...
మరింత సమాచారంఇది తోపు ప్రకాష్ రెడ్డి పరిజ్ఞానం, పని తనం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు వెంటనే అంచనా తయారు చేయండి అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం రాప్తాడు...
మరింత సమాచారంగిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం ఫైలుపై మలి సంతకం అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు....
మరింత సమాచారంఐదేళ్లలో జరిగిన నష్టం పరిశీలనకు కమిటీలు సామగ్రి దొంగలపై చర్యలు తీసుకుంటాం మంత్రి నారాయణ వెల్లడి అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటిస్తారని పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖల...
మరింత సమాచారంశ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులపై కక్ష...
మరింత సమాచారంరేపల్లె: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా బాపట్ల...
మరింత సమాచారంఅమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధోగతిపాలు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.