Telugu Desam

ఆంధ్రప్రదేశ్

పార్టీకి కార్యకర్తలే ప్రాణం..

అన్ని విధాలా అండగా ఉంటాం ఇబ్బందుల్లో తోడుంటాం కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా అనంతపురం జిల్లాలో ‘నిజం గెలవాలి’ ఐదు కుటుంబాలకు పరామర్శ రూ.3 లక్షల చొప్పున...

మరింత సమాచారం
పూర్తికాని వెలిగొండ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవమా

జగన్‌రెడ్డి డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారు 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది చాలా పనులు పూర్తికాలేదు ఎంత వేగంగా చేసినా ఏడాదిన్నరపైనే పడుతుంది...

మరింత సమాచారం
బీసీలంటే బలం, భరోసా

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడం, పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఈసారి రాయలసీమలో...

మరింత సమాచారం
5న టీడీపీ బీసీ డిక్లరేషన్

అందుకే కట్టగట్టుకుని మంత్రులు, నేతల విమర్శలు నిజంగా బీసీల మేలుకోరితే జగన్‌ కూడా స్వాగతించాలి వైసీపీ బీసీ నాయకులు, మంత్రులకు డిక్లరేషన్‌పై మాట్లాడే అర్హత లేదు జనసేన-టీడీపీ...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య

అమరావతి(చైతన్యరథం): ఏపీ సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే వెంకటరామిరెడ్డి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి మరీ అధికార వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నందున అతనిపై చర్యలు తీసుకోవాలంటూ...

మరింత సమాచారం
యువనేత నారా లోకేష్‌కు ఆపూర్వ స్వాగతం

పుట్టపర్తి(చైతన్యరథం): మలివిడత శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు బుధవారం పుట్టపర్తి చేరుకున్న యువనేత నారా లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు,...

మరింత సమాచారం
టీడీపీలో చేరిన ఖిద్మత్‌ టీమ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ షఫీ

ఉండవల్లి: నవులూరుకు చెందిన ఖిద్మత్‌ టీమ్‌ అధ్యక్షుడు షేక్‌ షఫీ టీడీపీలో చేరారు. యువనేత నారా లోకేష్‌ సమక్షంలో బుధవారం తన అనుచరులు, మద్దతుదారులైన 200 మందితో...

మరింత సమాచారం
ఆరోగ్యశ్రీనీ వదలని వైసీపీ అవినీతి పందికొక్కులు

రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యంపై జగన్‌రెడ్డివి ఆర్భాటపు మాటలే ప్రభుత్వం కేటాయిస్తున్న వేలకోట్ల నిధులు ఏమవుతున్నాయి సిబ్బంది, పరికరాలు లేక కునారిల్లుతున్న జిల్లా ఆసుపత్రులు సిగ్గులేకుండా...

మరింత సమాచారం
బాబాయ్‌ని చంపిందెవరు జగన్‌రెడ్డీ

బ ఇప్పటికైనా సమాధానం చెప్పు బ హంతకులను రక్షిస్తున్నది జగన్‌రెడ్డేనని సామాన్యుడికీ అర్థమయింది బ ప్రజలముందు దోషిగా జగన్‌రెడ్డి బ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ వల్లే బీసీల ఎదుగుదల

మంగళగిరి : తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీచైర్మన్‌ యనమల రామకృష్ణుడు అన్నారు. నాగార్జున యూనివర్శిటీ సమీపంలో మంగళవారం జరిగిన...

మరింత సమాచారం
Page 511 of 758 1 510 511 512 758

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist