Telugu Desam

ఆంధ్రప్రదేశ్

మద్ది లక్ష్మయ్య మృతి బాధాకరం

అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయం....

మరింత సమాచారం
పెళ్లి పుస్తకం పేజీలో లోకేష్‌ పెళ్లికానుక

నియోజకవర్గంలో 1050 జంటలకి పెళ్లికానుకలు అందజేత  వధూవరులకి పట్టువస్త్రాలతోపాటు అభినందన సందేశం పంపుతోన్న నారా లోకేష్‌  మంగళగిరి: శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఆకారం దాల్చనుంది కొత్త...

మరింత సమాచారం
సిఎం అయినా.. 6093 బుద్ధి మారలేదు

.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాడు లక్షకోట్ల దోపిడీ .సిబిఐ, ఈడి కేసులతో 16 నెలలు చిప్పకూడుతిన్న ఎ1 .పాతవాసనలు వీడకుండా మళ్లీ అవే స్కామ్‌ లు రిపీట్‌...

మరింత సమాచారం
వైకాపా కామాంధుల నుంచి రక్షించండి

ఎంపి మాధవ్‌ పై తక్షణమే చర్యలు తీసుకోండి ఉపరాష్ట్రపతి అఖిలపక్ష మహిళానేతల విన్నపం ఊరికో ఉన్మాది పుస్తకం ధన్‌ ఖర్‌ కు అందజేత న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత...

మరింత సమాచారం
ఆర్థిక ఉగ్రవాది జగన్‌ రెడ్డి

రూ.500 కోట్లతో 20వేలకోట్ల భూములకు ఎసరు లేపాక్షి దోపిడీ పూర్తయ్యాక వాన్‌ పిక్‌ పై పడతాడు జె-బ్రాండ్ల ద్వారా రాష్ట్రంలో డిల్లీని తలదన్నే స్కామ్‌ ఈసారి పులివెందులలోనూ...

మరింత సమాచారం
స్వప్రయోజనాల కోసం ప్రధానిని కలిసిన జగన్‌రెడ్డి

.అవినీతి నుంచి బయటపడటానికే ఢల్లీి పర్యటన .పోలవరం కోసం ఏం చేశారో జగన్‌రెడ్డి చెప్పాలి .మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: సీఎం జగన్‌ రెడ్డి స్వప్రయోజనాల కోసమే...

మరింత సమాచారం
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతలు మృతి

అమరావతి: తెలుగుయువత చంద్రగిరి మండల అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి(బన్ని), టీడీపీ చిత్తూరు పార్ల మెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త విని తెలుగుదేశం...

మరింత సమాచారం
తెలుగువారి సాహసానికి ప్రతీక ప్రకాశం పంతులు

అమరావతి: తెలుగువారి సాహసానికి ప్రతీక ప్రకాశంపంతులు అని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్య క్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమాజం కోసం తన కష్టార్జితాన్ని, జీవిత సర్వస్వాన్ని ధారపోసినటువంటి వ్యక్తి...

మరింత సమాచారం
దళితుల మానప్రాణాలకు రక్షణ లేదు

దళిత ఉపముఖ్యమంత్రిని యూజ్‌లెస్‌ఫెలో అంటారా? దళితులే జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు కరుణాకర్‌ కుటుంబానికి న్యాయం జరగకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ ముట్టడి దళితులందరూ ఏకంకావాలని పిలుపు మాజీ...

మరింత సమాచారం
పేదల ఇళ్ల విషయంలో జోక్యం వద్దు

రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం అమరావతి: పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 27వవార్డు ఉల్లాసపేట (శ్రీనివాసనగర్‌) సర్వేనెం.306లో గత...

మరింత సమాచారం
Page 527 of 547 1 526 527 528 547

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist