వరద బాధితులకు భారీగా విరాళాలు సీఎం చంద్రబాబుకు చెక్కులిచ్చిన దాతలు అమరావతి (చైతన్య రథం): వరద బాధితులకు సాయం అందించేందుకు బుధవారం కూడా దాతలు పెద్దఎత్తున తరలివచ్చారు....
మరింత సమాచారంమరింత సమర్థవంతంగా వెబ్సైట్ నిర్వహించాలి అవసరమైతే సిబ్బందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్ వార్తలపై...
మరింత సమాచారంఆర్థిక ఉగ్రవాది.. దేశంలోనే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో అత్యంత సంపన్నుడి గా పేరుగాంచిన వ్యక్తి.. పదేళ్లుగా వివిధ కేసుల్లో బెయిల్పై తిరుగుతున్న ఏ1 జగన్రెడ్డి నేడు న్యాయవ్యవస్థపైనా...
మరింత సమాచారంవిజయనగరం(చైతన్యరథం): వరద బాధితులకు సహాయం చేయాలనే ఆలోచనతో విజయ నగరం పట్టణం ఒకటో డివిజన్ అయ్యప్పనగర్కు కొంతమంది చిన్న పిల్లలు స్వచ్ఛందంగా అయ్యప్పనగర్ ప్రాంతంలో ఇంటింటికీి వెళ్లి...
మరింత సమాచారంతట్ట కూడా తీయకుండానే కాకాణి ఆరోపణలు సిగ్గుచేటు ఆయనవి మొదటి నుంచి దుర్మార్గమైనవి ఆలోచనలే సోషల్ మీడియా చిలకగా బురదజల్లే ప్రయత్నాలు అత్యాధునిక టెక్నాలజీతో ఇసుక పాలసీ...
మరింత సమాచారంఇబ్రహీంపట్నం(చైతన్యరథం): వరద బాధితులకు మేడ్ సేవలు అభినందనీయమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామం మాదిగపల్లె వరద...
మరింత సమాచారంకుటుంబసభ్యుడు చావుబతుకుల్లో ఉంటే వెళ్లలేదేం? జీవిత భాగస్వాములా? వ్యాపార భాగస్వాములా? ఒకరిది రాత..మరొకరిది కూత..సాక్షిలో దుష్ప్రచారం ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే దోషిని పరామర్శించేందుకు...
మరింత సమాచారందేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పెట్టుబడి రాయితీలో సేవలు వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రూ.381.75 కోట్ల అంచనా వరి రైతుకు ముఖ్యమంత్రి రూ.10 వేల ప్రకటనతో అదనపు...
మరింత సమాచారంవిజయవాడ(చైతన్యరథం): విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం రూ.10.61 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం మొత్తం...
మరింత సమాచారంరైతులకు భరోసా కల్పించండి వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి` కాకినాడ(చైతన్యరథం): ఏలేరు వరద ముంపు ప్రభావిత 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.