Telugu Desam

తాజా సంఘటనలు

అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం!

ఏ అంశంపైనానే చర్చకు మేం సిద్ధం వైసీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సవాల్‌ తెలుగువారికి పింఛను పరిచయం చేసిందే ఎన్టీఆరే 30 ఏళ్లక్రితమే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని.. పాలనా...

మరింత సమాచారం
గిరిజనులకు అన్నివిధాల అండగా ఉంటాం

కమలాపురంలో వివిధ కార్యక్రమాలకు హాజరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు అమరావతి (చైతన్య రథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు....

మరింత సమాచారం
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో

ఇంట్లో నాన్న, పనిలో బాస్‌ అని పిలుచుకునే అదృష్టవంతుడిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేష్‌ అభినందనలు అమరావతి (చైతన్య రథం): చంద్రబాబు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం...

మరింత సమాచారం
దార్శనికుడు.. స్ఫురద్రూపి

పాలనాదక్షణ చంద్రబాబు ప్రత్యేకత కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమరావతి (చైతన్య రథం): భవిష్యత్తును ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు ఏపీ...

మరింత సమాచారం
నాలెడ్జ్‌ హబ్‌గా ఏపీ

రాష్ట్రమంతటా విజిలెన్స్‌ బృందాల దాడులు 2,845 మెట్రిక్‌ టన్నుల ఎరువుల స్వాధీనం...191 కేసులు నమోదు ఎవరినీ ఉపేక్షించొద్దని సీపం చంద్రబాబు ఆదేశం అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో...

మరింత సమాచారం
సంతోషంగా ఉంది

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నవారు చంద్రన్న తప్ప మరెవ్వరూ లేరు. ఇన్నేళ్ల ప్రజాదరణ.. పార్టీ ఆమోదం పొందటానికి ఆయనలోవున్న ప్రత్యేకతలు ఏమిటి? 1. తెలుగువారిని...

మరింత సమాచారం
నేరగాళ్లకు వణుకుపుట్టాలి

అమరావతి (చైతన్య రథం): విశాఖలో జరిగే ఈస్ట్‌కోస్ట్‌ మారిటైమ్‌ లాజిస్టిక్స్‌ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే...

మరింత సమాచారం
ప్రతి హామీ నెరవేరుస్తాం

సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించేది లేదు పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జగన్‌ అసమర్థ పాలనతో రాష్ట్రానికి లక్షల కోట్ల...

మరింత సమాచారం
అట్రాసిటీ కేసులు ఉపేక్షించొద్దు

సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి బాధితులకు న్యాయం చేయడంలో రాజీ పడొద్దు వేగంగా పరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక...

మరింత సమాచారం
పెన్షన్ల పంపిణీకి నిధుల విడుదల

అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబరు 1న 63,61,380 మంది లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు రూ.2,746.52 కోట్లు గ్రామ, వార్డు సచివాల...

మరింత సమాచారం
Page 146 of 749 1 145 146 147 749

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist