Telugu Desam

చైతన్యరధం

ఆసుపత్రిలో బాధితులకు మంత్రి లోకేష్‌ ఆత్మీయ పరామర్శ

పలాస (చైతన్యరథం): కాశీబుగ్గలో తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. హైదరాబాద్‌ నుండి విశాఖకు విమానంలో వెళ్లి అక్కడి నుండి...

మరింత సమాచారం
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు అనూహ్యంగా భారీగా భక్తులు రావటంతోనే తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన...

మరింత సమాచారం
జీఎస్టీ వసూళ్లలో ఏపీ సత్తా

పన్ను రేట్లు తగ్గినా పెరిగిన వసూళ్లు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శుభపరిణామం అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరుసగా ఏడో నెలలోనూ తన సత్తాను...

మరింత సమాచారం
టీమ్‌ స్పిరిట్‌ అంటే మనదే!

ఏ విపత్తునైనా ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం మొంథా తుఫాన్‌ ఫైటర్లు అందరికీ ధన్యవాదాలు ఉత్తమ సేవకుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు 137మందికి మెమొంటోలు, ధృవపత్రాల అందజేత జిల్లాస్థాయిలోనూ...

మరింత సమాచారం
సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి

కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి ఇప్పటివరకు పింఛన్లకు రూ.50,764 కోట్లు వెచ్చించాం ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి సత్యసాయి శతజయంత్యుత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక...

మరింత సమాచారం
మంత్రి డోలాకు సీఎం ప్రశంస

ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని సీపం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో...

మరింత సమాచారం
మంత్రి సుభాష్‌కు సీఎం అభినందన

ఉండవల్లి (చైతన్య రథం): ఉండవిల్లిలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మొంథా తుఫాన్‌లో మెరుగైన సేవలు అందించిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను సీఎం...

మరింత సమాచారం
మంత్రి దుర్గేష్‌కు సీఎం సన్మానం

ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుఫాన్‌ రక్షణ చర్యల్లో భాగంగా అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌...

మరింత సమాచారం
హోంకు సీఎం ప్రశంసలు

ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీపం చంద్రబాబు ప్రశంసించారు. సీపం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...

మరింత సమాచారం
నష్టం.. రూ.5265 కోట్లు!

అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను...

మరింత సమాచారం
Page 193 of 818 1 192 193 194 818

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist