Telugu Desam

చైతన్యరధం

ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి వైసీపీ అంతా ఖాళీ

ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి వైసీపీ అంతా ఖాళీ టీడీపీలోకి రోజురోజుకూ పెరుగుతున్న చేరికలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అమరావతి,చైతన్యరథం: జగన్మోహన్‌ రెడ్డికి, అతని ప్రభుత్వానికి కౌంట్‌...

మరింత సమాచారం
అధికారంలోకి వచ్చాక ఎస్‌ఈజెడ్‌ బాధితులకు న్యాయం

నిర్వాసితులకు మెరుగైన పరిహారం, మౌలిక సదుపాయాలు పొల్యూషన్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం ఎస్‌ఈజడ్‌ నిర్వాసితులతో యువనేత లోకేష్‌ ముఖాముఖి...

మరింత సమాచారం
యలమంచిలి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం

అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం యలమంచిలి: జనగళమే యువగళమై ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర 223వరోజు యలమంచిలి నియోజకవర్గంలో దద్దరిల్లింది. పంచదార్ల గ్రామం నుంచి ప్రారంభమైన యువగళం...

మరింత సమాచారం
నేవీతో మాట్లాడి మత్స్యకారులకు న్యాయంచేస్తాం

మత్స్యకారులకు నెలరోజుల్లో పరిహారం అందిస్తాం ప్రతిఇంటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తాం నావల్‌ బేస్‌ బాధిత మత్స్యకారులతో నారా లోకేష్‌ యలమంచిలి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే...

మరింత సమాచారం
గ్రూప్‌1,2 అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలి: లోకేష్‌

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. వార్షిక జాబ్‌...

మరింత సమాచారం
జగన్‌ నడుపుతున్నది ప్రభుత్వమా…ప్రైవేటు సైన్యమా?!

అంగన్‌ వాడీ సెంటర్లను బద్దలు గొట్టే అధికారం ఎవరిచ్చారు? అంగన్‌ వాడీ వర్కర్లకు యువనేత లోకేష్‌ సంఫీుభావం యలమంచిలి: రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రైవేటు...

మరింత సమాచారం
జగన్‌ పని అయిపోయింది: అచ్చెన్నాయుడు

టెక్కలి: వైస్సార్సీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌ పైన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ పని అయిపోయింది. మరో 100 రోజుల్లో టీడీపీ -...

మరింత సమాచారం
మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు ఓడిపోతారని చెప్పి దళిత నేతలను మార్చారు మరి పెద్దిరెడ్డి, బాలినేని, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదు? వైసీపీ శాశ్వతంగా మునిగిపోయే...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు

రూ.10 వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం 700 కోట్ల రూపాయల మేరకే నివేదిక ఇవ్వడమేంటి? ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వెల్లడిరచాలి...

మరింత సమాచారం
చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో చేరికలు

అమరావతి:- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశం పార్టీలో చేరారు. సత్యసాయి జిల్లా...

మరింత సమాచారం
Page 205 of 274 1 204 205 206 274

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist