Telugu Desam

చైతన్యరధం

ప్రజలకు ముఖం చూపలేక జగన్‌ రెడ్డి కుయుక్తులు

ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత హోదా కోరడం హేయం ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననటం...

మరింత సమాచారం
కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌

సింపుల్‌ గవర్నమెంట్‌....ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ నా విధానం అధికారులు ఫిజికల్‌...వర్చ్యువల్‌ పని విధానాలకు సిద్ధపడాలి కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు...

మరింత సమాచారం
పిన్నెల్లి పాపం పండింది

ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేతతో అరెస్ట్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీ దాడులు, హత్యలు, మారణకాండకు నిలయంగా మాచర్ల పిన్నెల్లి మాఫియా చేతిలో 8 మంది హతం...

మరింత సమాచారం
గ్రీన్‌ కో సంస్థ పర్యావరణ ఉల్లంఘనలపై ఫిర్యాదులు

అమరావతి,చైతన్యరథం: కర్నూల్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో గ్రీన్‌కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిరదని, అటవీ భూములను ఆక్రమించిందని ఫిర్యాదుల రావడంతో వాటిపై నివేదిక ఇవ్వాలని అటవీ,...

మరింత సమాచారం
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం: మంత్రి అనగాని

అమరావతి: ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవిన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌...

మరింత సమాచారం
రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ పూర్తికావాలి

చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తా ` మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడి ` సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అమరావతి: రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగ,...

మరింత సమాచారం
పన్ను ఎగవేతదారులను అరికట్టండి

అమరావతి,చైతన్యరథం: పన్ను ఎగవేతదారులను అరికట్టి, సక్రమంగా పన్ను కట్టే వారిని ప్రొత్సహించేలా అధికారులు వ్యవహరించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ సూచించారు. పన్నుల విధానం...

మరింత సమాచారం
దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

కార్పొరేషన్‌ ఖాతాలో మిగిలింది రూ.7 కోట్లు మాత్రమే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు ఉంటే... ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమీక్షలో రాష్ట్ర ఉప...

మరింత సమాచారం
విశాక ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి

న్యూఢిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో విలీనం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర ఉక్కు,...

మరింత సమాచారం
అధైర్యపడొద్దు…అండగా ఉంటా!

ప్రజాదర్బార్‌’ కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్‌ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం...

మరింత సమాచారం
Page 471 of 668 1 470 471 472 668

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist