Telugu Desam

తాజా సంఘటనలు

ప్రజా విప్లవంలో ‘ఉన్మాదులు’ కొట్టుకుపోయారు

రాష్ట్ర పునర్నిర్మాణానికే పనిచేస్తున్నామని ఉద్ఘాటన అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజుగా జూన్‌ 4ను అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ప్రజా...

మరింత సమాచారం
5 ఏళ్లలో సాధించలేని పెట్టుబడులు 11నెలల్లోనే!

రూ.9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాలకు ఒప్పందం పరిశ్రమలు ప్రారంభమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ... మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి ఉపాధి...

మరింత సమాచారం
ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన రోజు జూన్‌ 4

సీఎం చంద్రబాబు కఠోరశ్రమతో ఏడాదిలోనే అభివృద్ధి పథంలో రాష్ట్రం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు...

మరింత సమాచారం

న్యూఢిల్లీ (చైతన్యరథం): శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మౌలిక సదుపాయాల అంశాలపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించానని పౌర విమానయానశాఖ...

మరింత సమాచారం
మసూలా బీచ్‌ ఫెస్ట్‌తో పర్యాటకానికి ఊపు

మంత్రి కొల్లు రవీంద్రకు యువనేత లోకేష్‌ అభినందనలు ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపు అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిచ్చేలా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో గురువారం...

మరింత సమాచారం
జగన్‌ రాక్షస పాలనపై సమర శంఖం

పవన్‌, ఇతర మంత్రులకు పుస్తకం ప్రతులు అందజేసిన మంత్రి లోకేష్‌ అమరావతి (చైతన్యరథం): జగన్‌ రాక్షస పాలనపై యువనేత లోకేష్‌ పూరించిన శంఖారావమే యువగళమని డిప్యూటీ సీఎం...

మరింత సమాచారం
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు

అమరావతి (చైతన్యరథం): జూన్‌ 4.. ప్రజాతీర్పు దినం సందర్భంగా అందరికీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌...

మరింత సమాచారం
అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం సీఆర్డీఏ సమావేశ నిర్ణయాలకు ఆమోదం భూకేటాయింపులు, రాయితీల కల్పనకు ఓకే 17మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష 248మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి...

మరింత సమాచారం
నాస్కాం టీంతో సీఎం భేటీ

అమరావతి (చైతన్య రథం): సాంకేతిక రంగంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిభ, మౌలిక సదుపాయాలపై నాస్కాం బృందంతో చర్చించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు....

మరింత సమాచారం
రాష్ట్రాలు వేరైనా తెలుగువారొక్కటే

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాలుగా రెండైనా.. తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎక్స్‌ వేదికపై పోస్టు పెడుతూ.. 11వ రాష్ట్రావతరణ...

మరింత సమాచారం
Page 159 of 696 1 158 159 160 696

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist