Telugu Desam

తాజా సంఘటనలు

విజయవంతంగా జాతీయ క్రీడా దినోత్సవం

2 వేల మంది క్రీడాకారులతో నిర్వహించాం 24,142 మందిని పోటీల్లో భాగస్వామ్యం చేశాం రూ.33 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశాం వచ్చే ఏడాది 3 లక్షల మందిని...

మరింత సమాచారం
లాటరీతో 466 బార్లకు లైసెన్సులు

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం మిగిలిపోయిన వాటికి మళ్లీ దరఖాస్తులు అమరావతి(చైతన్యరథం); ఏపీ ప్రభుత్వం 2025-28 కాలాని కి బార్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం...

మరింత సమాచారం
వైసీపీ డిఎన్ఏలోనే హత్యా రాజకీయాలు

శాంతి, భద్రతలపై ఆ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదం బాబాయ్ హత్య పునాదిగా అధికారంలోకి జగన్ ఆయన పాలనలో తల్లి, చెల్లికే రక్షణ కరువు అందుకే రాష్ట్రం వదిలి...

మరింత సమాచారం
ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమా

ఏపీలోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లో వేడుకగా పురస్కారం ప్రదానం హైదరాబాద్...

మరింత సమాచారం
ఏ రంగంలోనైనా నెంబర్ 1 బాలయ్యే!

సేవా తత్పరతలో భోళా శంకరుడు రికార్డుల రారాజు ఓటీటీలోనూ అన్ స్టాపబుల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో బాలకృష్ణ సత్కార సభలో మంత్రి లోకేష్ హైదరాబాద్...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబు సమృక్షంలో కుప్పం అభివృద్ధికి ఎంవోయూలు

కుప్పం (చైతన్య రథం): కుప్పం ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో ఆరు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కుప్పం పరిధిలో వ్యర్ధాలనుంచి సంపద సృష్టించే ప్రాజెక్టు...

మరింత సమాచారం
స్త్రీశక్తి బస్సులో సీఎం చంద్రబాబు

కుప్పం (చైతన్య రథం): కుప్పంను తాకిన కృష్ణమ్మకు చంద్రబాబు జలహరతి ఇస్తోన్న సమయంలోనే.. కుప్పంలోని మొత్తం 60కి పైగా ప్రాంతాల్లో ప్రజలు జలహారతులు ఇచ్చారు. కుప్పంలోని తన...

మరింత సమాచారం
సీమకు నీళ్లు.. వైసీపీకి కన్నీళ్లు

రాయలసీమకు నీళ్లివ్వడాన్ని వైసీపీ జీర్ణించుకోలేదు నాటకాలు వైసీపీకి అలవాటు... నీళ్లివ్వడం ఎన్డీఏకు అలవాటు కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చినట్టుంది.. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చి.. మాట...

మరింత సమాచారం
దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌

2024 ఎన్నికల్లో జగన్‌ అబద్ధపు ప్రచారాలకు 46మంది వృద్ధుల బలి అర్హత ఉన్న ఏ ఒక్క దివ్యాంగుని పింఛన్‌ రద్దుకాదని హామీ ఇచ్చిన చంద్రన్న జగన్‌ పాలనలోనే...

మరింత సమాచారం
ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

గ్రౌండిరగ్‌ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ఏరో స్పేస్‌, ఐటీ, ఇంధనం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్లమేర పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం ఈ...

మరింత సమాచారం
Page 192 of 794 1 191 192 193 794

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist