Telugu Desam

తాజా సంఘటనలు

అన్ని వర్గాలకూ మేలు చేకూర్చేలా కేంద్ర బడ్జెట్‌

ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానం గర్వకారణం మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి (చైతన్యరథం): దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం...

మరింత సమాచారం
ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌తో పాటు ముంపు వాసులనూ వైసీపీ ప్రభుత్వం ముంచేసింది ఐదేళ్ల అరాచక పాలనతో తట్ట మట్టి పని కూడా చేయలేదు గుండ్లకమ్మ నిర్వాసితులను కూటమి ప్రభుత్వం...

మరింత సమాచారం
జగన్‌ది జంగిల్‌ రాజ్‌..చంద్రబాబుది జన రాజ్యం

దళితుడి కిడ్నాప్‌, దౌర్జన్యం కేసులోనే వంశీ అరెస్ట్‌ దళితుల మీద దాడిని జగన్‌ రెడ్డి సమర్థిస్తున్నారా? వంశీని వెనకేసుకురావడం దుర్మార్గం చేసిన పాపాలకు నేడు కటకటాలు లెక్కబెడుతున్నారు...

మరింత సమాచారం
స్వచ్చాంధ్ర.. అందరి బాధ్యత

స్వచ్చాంధ్ర.. అందరి బాధ్యత మిషన్‌లో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి ఎక్కడైనా, పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోండి స్వచ్చాంధ్ర వ్యక్తికో, సంస్ధకో చెందిన కార్యక్రమం కాదు పీసీబీ గాలి...

మరింత సమాచారం
త్వరలోనే బీసీ రక్షణ చట్టం

సబ్‌ కమిటీ నివేదిక రాగానే ప్రక్రియ మొదలు బీసీ విద్యార్ధుల డైట్‌ బకాయిలకు క్లియరెన్స్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలుగా నసనకోట, ఆత్మకూరు స్కూళ్లు రాష్ట్రంలో అవసరమైనమేర మరిన్ని దోభీఘాట్ల...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండిరచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి...

మరింత సమాచారం
సిగ్గు లేకుండా వంశీకి వత్తాసా?

దళిత యువకుడి కిడ్నాప్‌, బెదిరింపులు కనిపించలేదా చట్ట ప్రకారమే వల్లభనేని వంశీ అరెస్ట్‌ రౌడీలు, గూండాలు, గంజాయి, డ్రగ్స్‌ జగన్‌ బ్రాండ్‌ అరాచకాల అణిచివేత చంద్రబాబు బ్రాండ్‌...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన తహసీల్దార్‌ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు....

మరింత సమాచారం

ప్రభుత్వాసుపత్రులపై సీఎం నిరంతర సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాసుపత్రులు పనితీరుపై నిరంతర సమీక్ష...

మరింత సమాచారం
మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

అమరావతి (చైతన్య రథం): మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ మార్చిలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని,...

మరింత సమాచారం
Page 342 of 790 1 341 342 343 790

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist