Telugu Desam

తాజా సంఘటనలు

షెడ్యూల్‌ ప్రకారమే డయాఫ్రమ్‌ వాల్‌

మూడు కట్టర్ల ద్వారా నిర్మాణం పూర్తికి చర్యలు అవసరమైన పునరావాస పనులకు ప్రతిపాదనలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు...

మరింత సమాచారం
భూమిని మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేశారు

సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు ప్రజావినతుల్లో బాధితుడి వినతిపత్రం గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి మంగళగిరి(చైతన్యరథం): తమ సమస్యల పరిష్కారం కోసం...

మరింత సమాచారం
మిట్టల్‌ గ్రూప్‌తో ముఖ్యమంత్రి బృందం భేటీ

దావోస్‌ (చైతన్య రథం): దావోస్‌లో మిట్టల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ...

మరింత సమాచారం
రంగం ఏదైనా.. భారతీయులదే విజయం

వంద దేశాల్లో తెలుగు ప్రజల సేవలు గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా ఉంది స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ విధానం గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఫ్యూయల్‌...

మరింత సమాచారం
అంబేద్కర్‌ స్పృతివనం పనులు పూర్తి చేస్తాం

గత ప్రభుత్వం పూర్తికాకుండానే ప్రారంభించింది మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి విజయవాడ(చైతన్యరథం): అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్‌ స్పృతివనం పనులు వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ...

మరింత సమాచారం
Kollu Ravindra

ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లిలో కొత్త స్టీల్‌ ప్లాంటుకు చర్యలు దావోస్‌ పర్యటనలో ఒప్పందం కుదిరింది స్టీల్‌ ప్లాంటు కబ్జాకు...

మరింత సమాచారం
మార్చి నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం

లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తాం అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు సీఎం ఆశయం లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి గృహ నిర్మాణ, ఐపీఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి...

మరింత సమాచారం

దర్తి ఆబా పథకంతో స్వర్ణ ఆంధ్ర వైపు అడుగులు రూ.155 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మల్టీ పర్పస్‌ మార్కెటింగ్‌ కేంద్రాలు పోడు...

మరింత సమాచారం
రాజకీయ లబ్ధికోసమే కులాల మధ్య చిచ్చు!

104 మందికి 97 మంది ఉత్తీర్ణత బీసీ సంక్షేమ మంత్రి సవిత హర్షం అమరావతి(చైతన్యరథం): సీఎంఏ (సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ) ఫౌండేషన్‌ పరీక్షల్లో ఎంజేపీ గురుకుల కళాశాలల...

మరింత సమాచారం
జగన్‌లా కక్ష రాజకీయాలు చేయం

దళితుల ఓట్ల కోసమే అంబేద్కర్‌ స్మృతివనం పూర్తికాకుండానే ప్రారంభించి మోసగించారు పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పెండిరగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తాం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి...

మరింత సమాచారం
Page 365 of 791 1 364 365 366 791

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist