Telugu Desam

తాజా సంఘటనలు

సీఎం చంద్రబాబు వల్లే విశాఖ ఉక్కుకు ఊపిరి

కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చారు రాష్ట్రం నుంచీ ఆర్థిక సాయం చేశారు బాధ్యతగా ఉండాలని చెప్పటంలో తప్పేముంది సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం తగదు టీడీపీ రాష్ట్ర...

మరింత సమాచారం
ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

ఈనాడు.. ఒక యూనివర్సిటీ పత్రికే ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించారు 40 ఏళ్ల పరిచయంలో ఏనాడూ చిన్న ఫేవర్ అడగలేదు తెలుగుభాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం రామోజీ...

మరింత సమాచారం
మన విధానం..నేషన్ ఫస్ట్

ఛాయవాలా దేశ ప్రధాని అయ్యారంటే రాజ్యాంగమే కారణం దేశాభివృద్ధికి జస్టిస్ గవాయ్ వంటి వారి గైడెన్స్ అవసరం 75 ఏళ్ల రాజ్యాంగంపై సదస్సులో సీఎం చంద్రబాబు సదస్సుకు...

మరింత సమాచారం
అండగా ఉంటాం

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి 73వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ సమస్యలు పరిష్కరిస్తామని హామీ విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...

మరింత సమాచారం
టెక్స్‌టైల్స్‌లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

సీఎం, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు 7 సంస్థలతో ఎంవోయూలు..6,100 ఉద్యోగాలు ఐదు జిల్లాల్లో ఏర్పాటు కానున్న పరిశ్రమలు రూ.4 వేల కోట్లతో ముందుకొచ్చిన ఫిన్లాండ్‌ కంపెనీ...

మరింత సమాచారం
సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ హత్యే

పరకామణి కేసులో నిందితుల కుట్ర ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి విచారణ అధికారులకూ ప్రాణహాని ఉంది మంగళగిరి(చైతన్యరథం): సతీష్‌కుమార్‌ మరణంపై అనుమా నాలున్నాయి.. ఇది ముమ్మాటికి హత్యేనని...

మరింత సమాచారం
లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలే లక్ష్యం

 వారి అభివృద్ధికి బాటలు వేస్తాం  సీఐఐ సదస్సులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విశాఖపట్టణం(చైతన్యరథం): లక్ష మంది మహిళా వ్యాపార వేత్తలే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ...

మరింత సమాచారం
అతిపెద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీగా అమరావతి

భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వం సీఐఐ సదస్సులో మంత్రి పొంగూరు నారాయణ పెట్టుబడిదారులకు రాజధాని నిర్మాణంపై ప్రజంటేషన్‌ విశాఖపట్నం(చైతన్యరథం): అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశంలోనే...

మరింత సమాచారం
ప్రకృతి వ్యవసాయంతో ఏపీకి ప్రపంచ గుర్తింపు

పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రభుత్వం విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతం పెట్టుబడిదారుల విశ్వాసానికి కొత్త ఊపిరి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం(చైతన్యరథం): వ్యవసాయ...

మరింత సమాచారం
రెన్యువబుల్‌ ఎనర్జీ విడిభాగాల తయారీ యూనిట్‌ ఏపీలో ఏర్పాటు చేయండి

విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో రెన్యువబుల్‌ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని జెలెస్ట్రా పవర్‌ సీఈఓ పరాగ్‌ శర్మను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి...

మరింత సమాచారం
Page 15 of 670 1 14 15 16 670

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist