Telugu Desam

తాజా సంఘటనలు

కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి

అందరికీ పార్టీయే సుప్రీం ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలి సభ్యత్వ నమోదులో టీడీపీ చరిత్ర సృష్టించింది కార్యకర్తలకు అండగా నిలవాలి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నేతలకు మంత్రి లోకేష్‌...

మరింత సమాచారం
యువగళం హామీలన్నీ నెరవేరుస్తా

పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా 7 నెలల పాలనలో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు...

మరింత సమాచారం
nara lokesh

అమరావతి (చైతన్యరథం): యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించి సోమవారానికి...

మరింత సమాచారం
రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని సంతకం యువగళం!

చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు తప్పుడు కేసులు, అణిచివేతను ఎదుర్కొంటూ 3,132 కిమీ పాదయాత్ర ఎండ, వాన, తుపానులను లెక్కచేయకుండా అలుపెరగని యాత్ర ప్రజల...

మరింత సమాచారం

గుంటూరు (చైతన్యరథం): సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వెల్లడిరచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా...

మరింత సమాచారం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి (చైతన్యరథం): భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం గణతంత్ర...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): తనకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ అగ్ర కథానాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతాభివందనాలు...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర...

మరింత సమాచారం
సాక్షిపై పరువునష్టం కేసులో 3వసారి క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు మంత్రి లోకేష్‌

నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి సాక్షిలో అసత్య కథనంపై లోకేష్‌ న్యాయపోరాటం అమరావతి (చైతన్యరథం): సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం...

మరింత సమాచారం
గణతంత్రమా చిరకాలం వర్థిల్లు!

సాక్షిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విశాఖ కోర్టులో సోమవారం జరిగే క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటి...

మరింత సమాచారం
Page 289 of 718 1 288 289 290 718

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist