Telugu Desam

తాజా సంఘటనలు

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్‌ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు

విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కర్నూలు (చైతన్యరథం): పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి...

మరింత సమాచారం
ఎట్టకేలకు కోర్టుకు జగన్‌!

అక్రమాస్తుల కేసుల్లో ఏళ్ల తరబడి ఏవో కారణాలు చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా గడిపేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఈ నెల 21...

మరింత సమాచారం
తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తులో సిట్‌ దూకుడు

9 గంటలపాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు తిరుపతి (చైతన్యరథం): తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో...

మరింత సమాచారం
ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై..సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ

విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. భారత రత్న...

మరింత సమాచారం
యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం

రాయచోటి రూరల్‌(చైతన్యరథం): ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండలంలోని శిబ్యాల గ్రామంలో మంగళవానం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం...

మరింత సమాచారం
పంటలకు మెరుగైన ధర..ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ లక్ష్యం

ప్రతీ మండలంలోనూ ‘నైబర్హుడ్‌ వర్క్‌ ప్లేస్‌’ ఏర్పాటు రైతన్నల పొలాల్లో సోలార్‌ యూనిట్లతో ఆదాయం గృహ నిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి మొర్సిపూడిలో ఫుడ్‌ పార్క్‌...

మరింత సమాచారం
స్ఫూర్తి ప్రదాత అబుల్‌ కలాం ఆజాద్‌

మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యా మంత్రిగా విశేష సేవలందించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను ఘనంగా...

మరింత సమాచారం
రాష్ట్రంలో అపెక్స్‌ యోగా నేచురోపతి రీసెర్చ్‌ సెంటర్‌

మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి(చైతన్యరథం): క్యాన్సర్‌ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల నియం...

మరింత సమాచారం
ఐ ఫోన్ తయారీకి గేట్ వేగా కుప్పం

వైవీ సుబ్బారెడ్డి విచారణలో నిజం చెబుతారా భూమన కరుణాకర్‌రెడ్డికీ నోటీసులు ఇవ్వాలి కల్తీ నెయ్యి దోషులను వెనకేసుకొస్తున్న వైసీపీ జగన్‌ పాలనలో తిరుమలను అపవిత్రం చేశారు మండలి...

మరింత సమాచారం
వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ను సాకారం చేద్దాం

పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన అనకాపల్లి(చైతన్యరథం): దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రం గం...

మరింత సమాచారం
Page 30 of 677 1 29 30 31 677

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist