Telugu Desam

తాజా సంఘటనలు

నాయకులతో కలిసి చివరి వరసలో కూర్చున్న సీఎం

అమరావతి (చైతన్యరథం): పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

మరింత సమాచారం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం…పడగొట్టినవి నిలబెడదాం

ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల లక్ష్యంగా ప్రణాళికలు 10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు...

మరింత సమాచారం
సంస్థాగత నిర్మాణంపై ఫోకస్

నేడు పార్లమెంటరీ నేతలతో వర్క్షాప్ పాల్గొననున్న సీఎం చంద్రబాబు, లోకేష్ అమరావతి(చైతన్యరథం): అధికార తెలుగుదేశం పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు...

మరింత సమాచారం
ఓ తల్లి ఆవేదన.. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రేరణ

యువగళం హామీ అమలుకు అవిశ్రాంత కృషి పారిశ్రామికవేత్తలను రప్పించడంలో సఫలీకృతం 18 నెలల కూటమి పాలనలో పెట్టుబడుల వరద అమరావతి (చైతన్యరథం) యువగళం పాదయాత్ర 2023.. ఫిబ్రవరి...

మరింత సమాచారం
త్రివర్ణ పతాకం రెపరెపలు

టీడీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరించిన పల్లా శ్రీనివాసరావు మంగళగిరి(చైతన్యరథం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల యంలో 77వ గణతంత్ర...

మరింత సమాచారం
అడ్డంకులను అధిగమించి విజయం

గొంతు నొక్కాలనుకుంటే..యువగళం జనగళమై నినదించింది తప్పుడు కేసులు పెట్టినా వెన్ను చూపలేదు వైసీపీ అరాచకాలు ఎండగడుతూ మాటల తూటాలు 2024 కూటమి గెలుపులో యువగళం ప్రభావం అమరావతి...

మరింత సమాచారం
రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ ‘యువగళం’

చారిత్రాత్మక పాదయాత్రకు మూడేళ్లు.. వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం యువనేత ఉక్కు సంకల్పానికి జన నీరాజనం అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే...

మరింత సమాచారం
దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి

కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి చేసుకుందాం పరీక్షలు పెట్టే దేవుడు.. జయించే శక్తీ ఇస్తాడు ఏ పనిచేసినా సంకల్పం, పట్టుదల ముఖ్యం కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా...

మరింత సమాచారం
పాలనలో సాంకేతికతో పనిభారం తగ్గించండి

టెక్నాలజీ డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా 2026 అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి పర్యవేక్షించాలి ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి(చైతన్యరథం): పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి...

మరింత సమాచారం
అమరావతికి మువ్వన్నెల శోభ

తొలిసారిగా రాజధాని అమరావ తిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ను పరిశీ లించి తన సందేశాన్ని అందించారు....

మరింత సమాచారం
Page 1 of 699 1 2 699

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist