Telugu Desam

తాజా సంఘటనలు

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

అమరావతి (చైతన్య రథం): మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి కార్పొరేట్‌ హాస్పటల్‌కు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర విద్య,...

మరింత సమాచారం
ఫీజు పోరు పేరు పెట్టి..యువత పోరుగా మార్చారు

ఏ అంశంపై పోరాడుతున్నారో వైసీపీకే స్పష్టత లేదు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వారే పెట్టి ధర్నాలు చేస్తున్నారు శాసనమండలిలో మంత్రి నారా లోకేష్‌ ధ్వజం అమరావతి (చైతన్య రథం):...

మరింత సమాచారం
నిర్దుష్ట సమయంలో నిధులు వినియోగించండి

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన బడ్జెట్‌కు సంబంధించిన వినియోగంపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ సమీక్ష చేశారు. బుధవారం...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): వయోవృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ మంత్రి...

మరింత సమాచారం
ఆర్థికాభివృద్ధిలో విద్యుత్‌ వ్యవస్థ కీలకం

పూర్తి అధ్యయనం తరువాతే చట్ట సభ ముందుకు బిల్లు అసెంబ్లీలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌ లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల...

మరింత సమాచారం
ప్రజాప్రతినిధుల క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు

శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు ఐజీఎంసీ, దండమూడి స్టేడియాల పరిశీలన విజయవాడ (చైతన్య రథం): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈనెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న క్రీడలకు...

మరింత సమాచారం
సాంకేతిక పురోగతికి ఏపీ హబ్‌

ఆ సంకల్పంతోనే పని చేస్తున్నాం... రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తెస్తాం యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం.. హార్డ్‌వర్క్‌ కంటే స్మార్ట్‌వర్క్‌పై దృష్టిపెట్టండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

మరింత సమాచారం
30వేలమంది పైలట్లు అవసరం

ఢిల్లీ: భారత్‌లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా విమానాలను సైతం ఆయా సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ...

మరింత సమాచారం
ప్రకటనలకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం

అమరావతి (చైతన్య రథం): వార్తా పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ శాసన మండలిలో చైర్మన్‌ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో...

మరింత సమాచారం
2028నాటికి రాజధాని నిర్మాణం పూర్తి

క్యాపిటల్‌ సిటీ ఖర్చు 64.7వేల కోట్లు అసెంబ్లీలో వెల్లడిరచిన మంత్రి నారాయణ అమరావతి (చైతన్య రథం) రాజధాని అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.64,721 కోట్లని పురపాలకశాఖ మంత్రి...

మరింత సమాచారం
Page 240 of 719 1 239 240 241 719

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist