Telugu Desam

తాజా సంఘటనలు

రైతు భాగస్వామ్యంతో ఎంఎస్‌ఎంఈ పార్కులు

సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయాలన్న సీఎం చంద్రబాబు గ్రామాల్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ధితో విలువ పెంపు ఎంఎస్‌ఎంఈ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌...

మరింత సమాచారం
వైసీపీ క్రిమినల్స్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్‌

ఎవరి స్క్రిప్టో చదివి బెంగళూరుకు తుర్రుమనడమే తెలుసు జగన్‌కు జనంపై ప్రేమ లేదు...శవరాజకీయం మాత్రమే వచ్చు శవాలు దొరకలేదంటే జనాలను చంపేసి వాలిపోవడం సైకో తత్వం అందుకే...

మరింత సమాచారం

వరద బాధితులకు భారీగా విరాళాలు సీఎం చంద్రబాబుకు చెక్కులిచ్చిన దాతలు అమరావతి (చైతన్య రథం): వరద బాధితులకు సాయం అందించేందుకు బుధవారం కూడా దాతలు పెద్దఎత్తున తరలివచ్చారు....

మరింత సమాచారం
నష్టపోయిన ప్రతి ఇంటికీ పరిహారం

మరింత సమర్థవంతంగా వెబ్‌సైట్‌ నిర్వహించాలి అవసరమైతే సిబ్బందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్‌ వార్తలపై...

మరింత సమాచారం

విజయనగరం(చైతన్యరథం): వరద బాధితులకు సహాయం చేయాలనే ఆలోచనతో విజయ నగరం పట్టణం ఒకటో డివిజన్‌ అయ్యప్పనగర్‌కు కొంతమంది చిన్న పిల్లలు స్వచ్ఛందంగా అయ్యప్పనగర్‌ ప్రాంతంలో ఇంటింటికీి వెళ్లి...

మరింత సమాచారం
రూ.10.60 కోట్ల ఇసుకలో రూ.100 కోట్ల దోపిడీనా?

తట్ట కూడా తీయకుండానే కాకాణి ఆరోపణలు సిగ్గుచేటు ఆయనవి మొదటి నుంచి దుర్మార్గమైనవి ఆలోచనలే సోషల్‌ మీడియా చిలకగా బురదజల్లే ప్రయత్నాలు అత్యాధునిక టెక్నాలజీతో ఇసుక పాలసీ...

మరింత సమాచారం

ఇబ్రహీంపట్నం(చైతన్యరథం): వరద బాధితులకు మేడ్‌ సేవలు అభినందనీయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశంసించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామం మాదిగపల్లె వరద...

మరింత సమాచారం
వరద బాధితులకన్నా జైలులో ఉన్న వ్యక్తి ముఖ్యమా?

కుటుంబసభ్యుడు చావుబతుకుల్లో ఉంటే వెళ్లలేదేం? జీవిత భాగస్వాములా? వ్యాపార భాగస్వాములా? ఒకరిది రాత..మరొకరిది కూత..సాక్షిలో దుష్ప్రచారం ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే దోషిని పరామర్శించేందుకు...

మరింత సమాచారం
రైతుకు తక్షణ సాయానికి డిజిటల్‌ అప్లికేషన్‌

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పెట్టుబడి రాయితీలో సేవలు వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రూ.381.75 కోట్ల అంచనా వరి రైతుకు ముఖ్యమంత్రి రూ.10 వేల ప్రకటనతో అదనపు...

మరింత సమాచారం

విజయవాడ(చైతన్యరథం): విజయవాడ వరద బాధితులకు విద్యుత్‌ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం రూ.10.61 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్యుత్‌ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం మొత్తం...

మరింత సమాచారం
Page 397 of 722 1 396 397 398 722

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist