Telugu Desam

తాజా సంఘటనలు

రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారంతా భాగస్వాములు కావాలి

సింగపూర్‌ (చైతన్యరథం): అయిదేళ్ల వైసీపీ విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
ఏపీకి మరో భారీ పరిశ్రమ

ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు అనుమతులు జేఎస్‌డబ్ల్యూ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం వచ్చే జనవరికి పనులు ప్రారంభించాలని నిర్దేశం అమరావతి(చైతన్యరథం): కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌...

మరింత సమాచారం
22 మంది డాక్టర్లు, నర్సులపై విచారణ

2020లో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో నిర్వాకాలు ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు, మందులలో లోపాలు గత ప్రభుత్వ అవినీతికి అద్దంపట్టిన ఏసీబీ నివేదిక అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

మరింత సమాచారం
తప్పులను సరిదిద్దేందుకే సింగపూర్‌ వచ్చా

గత ప్రభుత్వం నిర్వాకంతోనే ఆ దుస్థితి కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నా.. 2019లో వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది మళ్లీ పొరపాట్లు రాకుండా బాధ్యత తీసుకుంటా ఏపీ...

మరింత సమాచారం
తెలుగు డయోస్పోరాకు అనూహ్య స్పందన

ఐదు దేశాల నుంచి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబు రాక ముందే ప్రాంగణం ఫుల్‌ సింగపూర్‌: తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా...

మరింత సమాచారం
లాజిస్టిక్‌ హబ్‌గా ఏపీ..పెట్టుబడులతో రండి

గృహ నిర్మాణంపై సుర్బానా జురాంగ్‌ ఆసక్తి ఫ్యాబ్రికేషన్‌ ఫ్యాక్టరీకి ఎవర్సెండై ప్రతిపాదన సింగపూర్‌: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ సుర్బానా...

మరింత సమాచారం
పోర్టులు, నగరాలు, క్రీడల అభివృద్ధే అజెండా

నేడు సింగపూర్‌ రెండోరోజు చంద్రబాబు పర్యటన ఎయిర్‌బస్‌, హనీవెల్‌, ఎవర్వోల్ట్‌లతో సమావేశాలు సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం రోడ్‌ షోలో ప్రసంగం సింగపూర్‌: ఐదు రోజుల పర్యటన కోసం...

మరింత సమాచారం
ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

కుప్పంలో 250 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు చెప్పడమే కాదు... నేనూ ఆచరిస్తున్నానని ప్రకటన నా కుటుంబం మొత్తం మార్గదర్శులుగా ఉంటుదని వెల్లడి ప్రతి బంగారు...

మరింత సమాచారం
మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

రాజధానిపై దుష్ఫ్రచారాలు నమ్మవద్దు రైతుల ప్లాట్లలో త్వరలో అభివృద్ధి పనులు వైసీపీ నిర్వాకంతో సింగపూర్‌తో రిలేషన్స్‌ కట్‌ చంద్రబాబు పర్యటనతో ఆ ముద్ర తొలగిస్తాం పురపాలక మంత్రి...

మరింత సమాచారం
10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

ఈ ఏడాది చివరి నాటికి పంపిణీ కూటమి ప్రభుత్వంలో విద్యాభివృద్ధికి కృషి విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 453 మందికి ఉచితంగా సైకిళ్ల పంపిణీ అద్దంకి(చైతన్యరథం):...

మరింత సమాచారం
Page 160 of 736 1 159 160 161 736

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist