Telugu Desam

తాజా సంఘటనలు

పన్ను ఎగవేతదారులను అరికట్టండి

అమరావతి,చైతన్యరథం: పన్ను ఎగవేతదారులను అరికట్టి, సక్రమంగా పన్ను కట్టే వారిని ప్రొత్సహించేలా అధికారులు వ్యవహరించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ సూచించారు. పన్నుల విధానం...

మరింత సమాచారం
దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

కార్పొరేషన్‌ ఖాతాలో మిగిలింది రూ.7 కోట్లు మాత్రమే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు ఉంటే... ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమీక్షలో రాష్ట్ర ఉప...

మరింత సమాచారం
విశాక ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి

న్యూఢిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో విలీనం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర ఉక్కు,...

మరింత సమాచారం
అధైర్యపడొద్దు…అండగా ఉంటా!

ప్రజాదర్బార్‌’ కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్‌ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం...

మరింత సమాచారం
Chandrababu naidu and Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో,...

మరింత సమాచారం
పన్ను ఎగవేతదారులను అరికట్టండి

ఆయన వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అసెంబ్లీ రూల్‌బుక్‌ చదవాలని హితవు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రధాన ప్రతిపక్ష...

మరింత సమాచారం
జగన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు?

ఆ హోదాలేనిదే ప్రజా సమస్యలు చర్చించరా అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాలు కావడం అలవాటైపోయింది మాజీ సీఎంపై సీ రామచంద్రయ్య విమర్శలు అమరావతి(చైతన్యరథం): ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11...

మరింత సమాచారం
ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్‌

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలోనే సోదరుడు వెంకట్రామిరెడ్డి నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే...

మరింత సమాచారం
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు!

టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు...

మరింత సమాచారం
నేడు రామోజీ సంస్మరణ సభ

హాజరు కానున్న సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల చైౖర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ...

మరింత సమాచారం
Page 455 of 718 1 454 455 456 718

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist