అమరావతి: ఏపీలో పింఛన్ లబ్ధిదారులు జూలై నెలలో రూ.7 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు జీవో విడుదలయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల...
మరింత సమాచారంఐదేళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలియదు మంత్రి పదవి రానందుకు చింతించడంలేదు రాజమహేంద్రవరం: మళ్లీ ప్రజల్లోకి రావాలని వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ...
మరింత సమాచారంఅమరావతి: మంత్రి పదవులు దక్కని సీనియర్ నాయకుల సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ెటీడీపీ సీనియర్ నేతలు పలువురు శుక్రవారం...
మరింత సమాచారంఅమరావతి: పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కొంతమంది...
మరింత సమాచారంనాసిరకం మద్యాన్ని అరికడతాం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇసుక విధానం అమరావతి: మద్యం, మైనింగ్లో వైసీపీ నేతల దోపిడీపైనా, సహకరించిన అధికారులపైనా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని...
మరింత సమాచారంఅమరావతి: సమాజంలో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆ తీర్పుకు అనుగుణంగానే కేబినెట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు....
మరింత సమాచారంఅమరావతి: ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే అటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తామని రాష్ట్ర అర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి...
మరింత సమాచారంఅమరావతి: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పీ నారాయణ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించిన అనంతరం శుక్రవారం ఆయన...
మరింత సమాచారంఅమరావతి: సచివాలయంలో శుక్రవారం జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం...
మరింత సమాచారంపామర్రు (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.