Telugu Desam

తాజా సంఘటనలు

పల్లా చేతికి పగ్గాలు?

పల్లా చేతికి పగ్గాలు? రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ (యాదవ) నాయకుడు పల్లా శ్రీనివాసరావు నియమితులు...

మరింత సమాచారం
పేదల ఇళ్ల మాటున ప్రకాష్‌ రెడ్డి దోపిడీ కనిపిస్తోంది

ఆయన చెప్పే మాటలకు.. వాస్తవానికి చాలా తేడా ఉంది అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో...

మరింత సమాచారం
మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు

ఉప ముఖ్యమంత్రి పవన్‌కు ఐదు ప్రధాన శాఖలు మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు యువనేత లోకేష్‌కు విద్య (హెచ్‌ఆర్‌డి), ఐటీ, ఆర్టీజీ అచ్చెన్నకు వ్యవసాయం, పయ్యావుల...

మరింత సమాచారం
ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం!

తనను కలవడానికి ప్రయత్నిస్తోందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన చంద్రబాబు ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం, పెన్షన్‌ పై హామీ...

మరింత సమాచారం
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్‌ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు

వ్యవసాయాభివృద్దికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని స్పష్టీకరణ అమరావతి(చైతన్యరథం) తనపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర...

మరింత సమాచారం
Pawan Kalyan and Chandrababu

అమరావతి: ఏపీ క్యాబినెట్‌లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌...

మరింత సమాచారం
తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం

శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడతాం గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు గత పాలకులు స్వార్థ ప్రయోజనాలకు తిరుమలను అపవిత్రం చేశారు ప్రజలకు మంచి చేసే...

మరింత సమాచారం
ఐదేళ్లకోసారి వచ్చే మరపురాని దీపావళి ఇది

రాష్ట్రానికి పట్టిన పీడ వదలి, ప్రజా ప్రభుత్వం తిరిగి వచ్చింది ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుచుకుంటుంది సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీల అమలు కోసం...

మరింత సమాచారం
Ayyanna Patrudu

విజయవాడ: ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించిందని, ఇక తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడంపై దృష్టి సారిస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు అన్నారు. తనకు మంత్రి పదవి...

మరింత సమాచారం
రికార్డు సమయంలో ‘భోగాపురం’ నిర్మాణం

న్యూఢిల్లీ: తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవన్‌లో...

మరింత సమాచారం
Page 465 of 717 1 464 465 466 717

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist