Telugu Desam

ముఖ్య వార్తలు

మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం..మంచి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌రెడ్డికే దక్కింది సీమను...

మరింత సమాచారం
అప్పుల్లో ఏపీలో నెంబర్ వన్

మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశాం గత ప్రభుత్వ బకాయిలు మూడున్నర కోట్లు, డీజిల్‌ సబ్సిడీ రూ.34 కోట్లు...

మరింత సమాచారం
రాష్ట్రంలో 16 నూతన స్టేడియాలకు ప్రతిపాదనలు

అమరావతి(చైతన్యరథం): ఎనిమిదో రోజు శాసనసభ సమావేశాల సంబదర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, మహమ్మద్‌ నజీర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర...

మరింత సమాచారం
సంపూర్ణ అభివృద్ధి దిశగా..

అమరావతి (చైతన్య రథం): ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు విస్తరించడానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రశంసించారు. 150 రోజుల కూటమి పాలనపై శాసనసభ...

మరింత సమాచారం
గత ప్రభుత్వం పోలవరాన్ని భ్రష్టుపట్టించింది

అమరావతి (చైతన్య రథం): ఏపీలో గత ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో బుడమేరు వాగుకు...

మరింత సమాచారం
ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను తరిమేశారు

అమరావతి (చైతన్య రథం): స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను రాష్ట్రంనుంచి...

మరింత సమాచారం
జన ఔషధికి వైసీపీ ద్రోహం

జనరిక్‌ మందులపట్ల నిర్లక్ష్యం చూపించారు పేదల ఆరోగ్యంపట్ల చిత్తశుద్ధి లేకపోవడమే రాష్ట్రంలో 215 పీఎంబిజేకేలే ఉన్నాయి.. మండలకేంద్రాల్లో పీఎంబీజేకే ఏర్పాటుకు సీఎం ఆదేశం శాసన సభలో వైద్య,...

మరింత సమాచారం
విద్యుత్‌ పాపం వైసీపీదే!

అసమర్థ పాలనతో ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం మిగులు విద్యుత్‌తోవున్న వ్యవస్థను నాశనం చేశారు... సోలార్‌, విండ్‌ విద్యుదుత్పత్తిపై దృష్టిపెట్టిందే లేదు విద్యుత్‌ కొనుగోలు సాకుతో...

మరింత సమాచారం
సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన

ఇదే ఎన్డీయే ప్రభుత్వ విధానం రేషన్‌, ఆధార్‌ ఉంటే దీపానికి అర్హులే వాట్సాప్‌ మెసేజ్‌తోనే ధాన్యం కొనుగోలు ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు ఖాయం.. ఎన్ని ఉద్యోగాలిస్తే.....

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ వైద్యసేవలో ఆసుపత్రులను పిండేశారు..

వైసీపీ సానుకూల ఉద్యోగుల దందా భూమిని ఆక్రమించుకున్నాడని ఏసీబీ డీఎస్పీపై బాధితుడు ఫిర్యాదు అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు పైన ఉన్న రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు...

మరింత సమాచారం
Page 161 of 467 1 160 161 162 467

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist