Telugu Desam

ముఖ్య వార్తలు

vangalapudi anitha

విజయవాడ: ఇటీవల విజయవాడలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గుంటూరు కలెక్టర్‌, ఎస్పీ, విజయవాడ...

మరింత సమాచారం
సాగుకు సాయంగా నిలవాలి

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రూ.5.4 లక్షల కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు కౌలు రైతులకు రుణాలు...

మరింత సమాచారం
ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ.. అంటూ మంత్రి ఆత్మీయ పలకరింపు విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి అమరావతి(చైతన్యరథం): విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
అక్రమ కేసులతో జగన్‌ క్షుద్ర రాజకీయం

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్‌ నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి గట్టిగా...

మరింత సమాచారం
జగన్‌ విద్యుత్‌ బాదుడు రూ.1.29 లక్షల కోట్లు

ప్రజలపై ఛార్జీల భారం రూ.32,166 కోట్లు విద్యుత్‌ సంస్థలపై అప్పు రూ.49,596 కోట్లు అసమర్థ పాలనతో జరిగిన నష్టం రూ.47,741 కోట్లు ఐదేళ్లలో విద్యుత్‌ రంగం సర్వనాశనం...

మరింత సమాచారం
నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం!

సింపుల్‌ గవర్నమెంట్‌ ` ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ మా విధానం ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల అభినందన సభలో మంత్రి లోకేష్‌ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఏడాదిలో...

మరింత సమాచారం
ఇసుక ఉచితం!

విధివిధానాలు ఖరారు జీవో విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి ఉచిత ఇసుక విధానం ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మార్గదర్శకాలు కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి...

మరింత సమాచారం
జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్‌ ఛార్జిషీట్‌ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది....

మరింత సమాచారం
సామాన్యులకు అండగా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’

అమరావతి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషిచేస్తోంది. గత ఐదేళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో...

మరింత సమాచారం

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పగాయాలకు రూ.5లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో...

మరింత సమాచారం
Page 269 of 477 1 268 269 270 477

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist