Telugu Desam

ముఖ్య వార్తలు

జగన్‌ విద్యుత్‌ బాదుడు రూ.1.29 లక్షల కోట్లు

ప్రజలపై ఛార్జీల భారం రూ.32,166 కోట్లు విద్యుత్‌ సంస్థలపై అప్పు రూ.49,596 కోట్లు అసమర్థ పాలనతో జరిగిన నష్టం రూ.47,741 కోట్లు ఐదేళ్లలో విద్యుత్‌ రంగం సర్వనాశనం...

మరింత సమాచారం
నాకు ఛాలెంజ్‌ అంటే ఇష్టం!

సింపుల్‌ గవర్నమెంట్‌ ` ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ మా విధానం ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల అభినందన సభలో మంత్రి లోకేష్‌ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఏడాదిలో...

మరింత సమాచారం
ఇసుక ఉచితం!

విధివిధానాలు ఖరారు జీవో విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి ఉచిత ఇసుక విధానం ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మార్గదర్శకాలు కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి...

మరింత సమాచారం
జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్‌ ఛార్జిషీట్‌ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది....

మరింత సమాచారం
సామాన్యులకు అండగా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’

అమరావతి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషిచేస్తోంది. గత ఐదేళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో...

మరింత సమాచారం

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పగాయాలకు రూ.5లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో...

మరింత సమాచారం
వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానం

అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం దోపిడీకి నిలయంగా మారింది....

మరింత సమాచారం
అన్నా.. నువ్వే మా హీరో!

విద్యామంత్రికి దివ్యాంగుల కృతజ్ఞతలు అన్న రుణం తీర్చుకోలేమంటూ ఉద్వేగం భాషకందని సాయమంటూ ప్రశంసలు అమరావతి (చైతన్య రథం): అధికారమిచ్చింది ప్రజాసేవకేగానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి...

మరింత సమాచారం
లోకేష్‌.. ది గ్రేట్‌!

వాట్సప్‌ సమాచారంతో స్పందించిన విద్యా మంత్రి దివ్యాంగ విద్యార్థుల సమస్యకు చకచకా పరిష్కారం ఒక్క విద్యార్థి.. ఒక్క జీవో.. 24మందికి సీట్లు ఐఐటీ, ఎన్‌ఐటీ ఉన్నత విద్యాసంస్థల్లో...

మరింత సమాచారం
సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రమాదం 20మందికి గాయాలు సీఎం చంద్రబాబు నాయుడు ఆరా బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్‌ జిల్లా బోదవాడ అల్ట్రాటెక్‌ సిమెంట్‌...

మరింత సమాచారం
Page 276 of 483 1 275 276 277 483

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist