Telugu Desam

ముఖ్య వార్తలు

పిన్నెల్లి పాపం పండింది

ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేతతో అరెస్ట్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీ దాడులు, హత్యలు, మారణకాండకు నిలయంగా మాచర్ల పిన్నెల్లి మాఫియా చేతిలో 8 మంది హతం...

మరింత సమాచారం
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం: మంత్రి అనగాని

అమరావతి: ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవిన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌...

మరింత సమాచారం
దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

కార్పొరేషన్‌ ఖాతాలో మిగిలింది రూ.7 కోట్లు మాత్రమే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు ఉంటే... ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమీక్షలో రాష్ట్ర ఉప...

మరింత సమాచారం
విశాక ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి

న్యూఢిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో విలీనం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర ఉక్కు,...

మరింత సమాచారం
అధైర్యపడొద్దు…అండగా ఉంటా!

ప్రజాదర్బార్‌’ కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్‌ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం...

మరింత సమాచారం
Chandrababu naidu and Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో,...

మరింత సమాచారం
పన్ను ఎగవేతదారులను అరికట్టండి

ఆయన వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అసెంబ్లీ రూల్‌బుక్‌ చదవాలని హితవు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రధాన ప్రతిపక్ష...

మరింత సమాచారం
ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్‌

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలోనే సోదరుడు వెంకట్రామిరెడ్డి నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే...

మరింత సమాచారం
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు!

టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించండి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు...

మరింత సమాచారం
రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ పూర్తికావాలి

అమరావతి: ఒకటి, రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో...

మరింత సమాచారం
Page 276 of 477 1 275 276 277 477

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist