Telugu Desam

ముఖ్య వార్తలు

నెల్లూరును నేరరాజధానిగా మార్చిన జగన్‌ రెడ్డి

నెల్లూరు :  రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్‌ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా...

మరింత సమాచారం
ఏపీలో బాలికలకు రక్షణ లేదు : చంద్రబాబు

ఇంట్లో ఉన్నా రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణలేదు ఉన్మాదుల చర్యలకు ప్రభుత్వ అలసత్వమే కారణం తప్పుడు కేసులపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదు నెల్లూరు బాలిక ఘటనపై చంద్రబాబు...

మరింత సమాచారం
సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయొద్దు

అమరావతి: రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి జగన్‌ కు...

మరింత సమాచారం
ప్రజల కోసమే బతికిన నేత పరిటాల

అమరావతి: పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయన స్మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళితుల  భద్రత ప్రశ్నార్థకం

నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు...

మరింత సమాచారం
వెంగళరావు రిమాండ్‌ తిరస్కరణ

వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలకు ఉత్తర్వులు 41ఎ నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం చంద్రబాబు, లోకేష్‌ పేరుచెబితే వదిలేస్తామన్నారు మీడియా ఎదుట గళం విప్పిన వెంగళరావు గుంటూరు: తెదేపా...

మరింత సమాచారం
గాయపడిన కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ

వైసిపినేతల పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పుడు పోలీసుల తీరును కూడా ఎండగడతాం ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం  చంద్రబాబు కుప్పం: వైసిపి మూకల దాడిలో గాయపడిన టిడిపి...

మరింత సమాచారం
పెళ్లి పుస్తకం పేజీలో లోకేష్‌ పెళ్లికానుక

నియోజకవర్గంలో 1050 జంటలకి పెళ్లికానుకలు అందజేత  వధూవరులకి పట్టువస్త్రాలతోపాటు అభినందన సందేశం పంపుతోన్న నారా లోకేష్‌  మంగళగిరి: శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఆకారం దాల్చనుంది కొత్త...

మరింత సమాచారం
పార్లమెంట్‌ ప్రతిష్ఠ దిగజార్చిన గోరంట్ల

.గోరంట్ల నోరుపారేసుకుంటే జగన్‌రెడ్డి చెవుల్లో సీసం పోసుకున్నాడా? .రౌడీలను పార్లమెంటుకి పంపిన చరిత్ర జగన్‌ రెడ్డిది .టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అమరావతి: గతంలో...

మరింత సమాచారం
జిపిఎఫ్‌ సొమ్ము స్వాహా

రూ.413 కోట్లు తీసుకున్నారు ` లోక్‌ సభలో ధృవీకరించిన కేంద్రం న్యూఢీల్లి: ఉద్యోగుల జిపిఎఫ్‌ సొమ్మును వారి అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విత్‌ డ్రా చేసిన...

మరింత సమాచారం
Page 278 of 281 1 277 278 279 281

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist