Telugu Desam

ముఖ్య వార్తలు

నిశ్శబ్ద విప్లవం బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది: యనమల

జగన్‌ అరాచక, అసమర్థ పాలనపై జనం తిరగబడుతున్నారు ఇన్నాళ్లూ భరించారు.. ఇక సహనం నశించి రోడ్డెక్కుతున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ జగన్‌ మోసగించారు...

మరింత సమాచారం
రైతు ఆత్మహత్యలు కావు.. జగన్‌ సర్కార్‌ హత్యలే: లోకేష్‌

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం...

మరింత సమాచారం
చంద్రబాబుకు సవాల్‌ విసిరే స్థాయి వెల్లంపల్లికి లేదు: డూండీ రాకేష్‌

విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో స్ధానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి తారస్థాయికి చేరిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ విమర్శించారు....

మరింత సమాచారం
ఎన్‌ఆర్‌ఐ యువకుడి పట్ల సీఐడీ తీరు దుర్మార్గం: వర్ల రామయ్య

మూడురోజుల నుండి అడుగుతున్నా స్పందన లేదు కోర్టుకు వెళ్లాలంటూ సెలవు రోజైన క్రిస్‌మస్‌ నాడు చెబుతారా అమరావతి: వీసా రెన్యువల్‌ గడువు ముగుస్తున్నా ఎన్‌ఆర్‌ఐ యువకుడి పాస్‌పోర్టును...

మరింత సమాచారం
సమస్య మూలంపై దృష్టిపెట్టండి

అమరావతి: అవినీతిని సమర్థించుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్‌ ముర్షావలి మాట్లాడిన మాటలు నేడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, వ్యవస్థల పతనానికి అద్దం పడుతున్నాయని టీడీపీ...

మరింత సమాచారం
రాష్ట్రంలో అభివృద్ధిలేదు, అంతా విధ్వంసమే: కనకమేడల

అమరావతి: రాష్ట్రంలో ప్రజాధనాన్ని జగన్‌రెడ్డి ప్రభు త్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.జగన్‌ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో కక్షసాధింపు ధోరణులు పెరిగిపోయాయన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు...

మరింత సమాచారం
ఆయన కీర్తి రాజకీయాలకతీతం

అమరావతి: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. వాజ్‌ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి...

మరింత సమాచారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

విద్య, వైద్యం, సంక్షేమరంగం సహా వివిధ రంగాలు జగన్‌ పాలనలో అథోగతి పాలయ్యాయని తేల్చిన నివేదిక అప్పులకు గ్యారెంటీలు ఇవ్వడంలో దేశంలోనే తొలిస్థానంలో ఏపీ అప్పుల్లో దేశంలోనే...

మరింత సమాచారం
గిరిజనులపై జగన్‌రెడ్డి కక్షసాధింపులు: ధారు నాయక్‌

గిరిజన యువతకు దక్కాల్సిన ఉద్యోగాల్ని తన వర్గం వారికి ఇస్తున్నాడు జగన్‌రెడ్డి తొత్తుగా మారిన ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి గిరిజన ఉద్యోగులను వేధిస్తున్నాడు 805 నామినేటెడ్‌...

మరింత సమాచారం
ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

సైకో జగన్‌ కు ధైర్యముంటే సాక్షి మీడియాకు ఎంత మొత్తంలో దోచిపెట్టాడో చెప్పాలి చిరుద్యోగులకు జీతాలు పెంచేందుకు మనసు రాదు, సాక్షి మీడియాకు మాత్రం విచ్చలవిడిగా ప్రకటనలు...

మరింత సమాచారం
Page 359 of 467 1 358 359 360 467

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist