Telugu Desam

ముఖ్య వార్తలు

జగన్‌ పాలనలో దళితులపై పరాకాష్టకు చేరిన వేధింపులు: ఎంఎస్‌ రాజు

అమరావతి: రాష్ట్రంలో దళితులపై వైకాపా అరాచకాలు పరాకాష్టకు చేరాయని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడి...

మరింత సమాచారం
జగన్‌ ఎందుకు వద్దో చెప్పేందుకు ఈ ఫొటో చాలు!

విశాఖ: వై నాట్‌ 175, వై ఏపీ నీడ్స్‌ జగన్‌, నువ్వే మా నమ్మకం జగనన్న... అంటూ వైసీపీ ప్రచార స్లొగన్స్‌ తో ప్రజల ముందుకెళ్తుంటే టీడీపీ...

మరింత సమాచారం
చంద్రబాబు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా

అమరావతి: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ ఈ నెల 16 (గురువారానికి)వ తేదీకి వాయిదా పడిరది.  సీఐడీ తరపున ఏఏజీ పొన్నువోలు సుధాకర్‌...

మరింత సమాచారం
అక్రమ కేసులతో జగన్‌ క్షుద్ర రాజకీయం

అమరావతి: అక్రమ కేసులతో జగన్‌ చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఏపీ...

మరింత సమాచారం
చంద్రబాబు ఆరోగ్య సమాచారంపై హైకోర్టుకు నివేదిక

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్య సమాచారంపై న్యాయవాదులు ఏపీ హైకోర్టు కు నివేదికను సమర్పించారు. చంద్రబాబుకు వైద్యులు చేసిన...

మరింత సమాచారం
రైతుల గొంతు కోసిన కసాయి జగన్మోసపు రెడ్డి: దేవినేని

చంద్రబాబుకి పేరొస్తుందన్న దుగ్ధతో  సాగునీటి ప్రాజెక్టుల్ని ఆపేశాడు కరువు విలయతాండవం చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో తబలా వాయించుకుంటున్న జగన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు తొక్కిపెడుతున్నారు! గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: పట్టాభి

విషప్రచారం మాని, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి జేపీ వెంచర్స్‌ సంస్థ కాలపరిమితి నిజంగా ప్రభుత్వం పొడిగిస్తే, డాక్యుమెంట్లు ఎందుకు బయటపెట్టడం లేదు? అయినా ఆ...

మరింత సమాచారం
వియ్‌ హేట్‌ జగన్‌ అని.. దళితులు నినదిస్తున్నారు: వర్ల

సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేసే దమ్ముందా జగన్‌? దళిత న్యాయవాది విజయ్‌ కుమార్‌ కు న్యాయం చేయాలి డాక్టర్‌ సుధాకర్‌ ని చంపినప్పుడే దళితుల్లో జగన్‌...

మరింత సమాచారం
జగనన్న విద్యాకానుక కిట్స్‌ లో అవినీతి: నాదెండ్ల

విజయవాడ: ఏపీలో జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల డబ్బును...

మరింత సమాచారం
రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వం వివక్ష: రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం: రైతుల పట్ల జగన్‌ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో...

మరింత సమాచారం
Page 372 of 461 1 371 372 373 461

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist