Telugu Desam

ముఖ్య వార్తలు

జగన్‌ పాలనంతా దళితుల పట్ల అవమానాల పరంపర

హృదయ విదారక అవమానాలను ఎత్తి చూపిన నేతలు చంద్రబాబు హయాంలో లభించిన ఆదరణ, నేటి దుస్థితిల వెల్లడి దళితులపై వైసీపీ మూకలు మూత్రం పోయడం పట్ల తీవ్ర...

మరింత సమాచారం
పిచ్చోడి పాలన ఫలితం..ప్రజారోగ్యం గాలిలో దీపం!

అమరావతి: నాలుగున్నరేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అసమర్థ పాలన రాష్ట్రప్రజలకు శాపంలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని...

మరింత సమాచారం
దళితులకు జీవించే హక్కు లేదా జగన్‌రెడ్డిపై మండిపడ్డ ఆనంద బాబు

దళిత యువకుడిని నాలుగు గంటలు చిత్రహింసలు పెడితే బెయిలబుల్‌ సెక్షన్లా దాహంగా ఉందంటే మూత్రం పోసి అవమానించినా జగన్‌ ప్రభుత్వానికి పట్టదా సీఎం సామాజికవర్గమైతే తేలికపాటి కేసులతో...

మరింత సమాచారం
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా..కేబినెట్‌ భేటీలో కనీస చర్చ లేదు: అచ్చెన్నాయుడు

దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్‌రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను మోసం చేసిన జగన్‌ రెడ్డి అమరావతి:రాష్ట్రంలో కరవు బారిన...

మరింత సమాచారం
చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ సుదీర్ఘ భేటీ

టీడీపీ అధినేత ఆరోగ్యంపై వాకబు భేటీలో నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌ రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ అమరావతి, చైతన్యరథం: వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో...

మరింత సమాచారం
రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు.. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేతలు బొండా, ఆనంద్‌ బాబు, వర్ల రామయ్య ఫైర్

పిచ్చి ముఖ్యమంత్రి.. పిచ్చిపాలనపై గవర్నర్‌ తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు ఉంటే జగన్‌ నాలుగేళ్లపాటు ఆగేవాడా నాలుగేళ్లలో టీడీపీ నేతలపై.. ఇటీవల...

మరింత సమాచారం
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనం వహించటం ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్యపై...

మరింత సమాచారం
విషయం లేని అడ్డగోలు మాటలు సజ్జలవి

 సజ్జలకు సాంబార్‌ అన్నం మీద ఉన్న శ్రద్ధ సబ్జెక్ట్‌ పై ఉండదు జగన్‌కి పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నాడు దళిత మహిళానేతపై అక్రమ...

మరింత సమాచారం
సైకో జగన్‌ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం

అమరావతి: సైకో జగన్‌ జమానా లో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు....

మరింత సమాచారం
కరువు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులకు పట్టదా: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: రాష్ట్రంలో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రజా ప్రతినిధులకు పట్టదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లోని...

మరింత సమాచారం
Page 376 of 461 1 375 376 377 461

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist