Telugu Desam

ముఖ్య వార్తలు

గవర్నర్ కు గౌరవ డాక్టరేట్

అమరావతి (చైతన్యరథం): కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని అందుకున్నారు. ఈ సందర్భంగా...

మరింత సమాచారం
అందరికీ అండగా ఉంటాం

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ మంత్రిని కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన...

మరింత సమాచారం
సేవాస్ఫూర్తి, నారీశక్తి..!

భువనమ్మకు అంతర్జాతీయ గౌరవం లండన్ (చైతన్యరథం): నిండైన మానవతామూర్తికి ఘన సత్కారం. లక్షలాది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న భువనమ్మకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవం. ప్రఖ్యాత...

మరింత సమాచారం
క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ద.కొరియా సంస్థ ఒప్పందం

విజయవాడ (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్‌ స్మార్ట్‌ సిటీ ఫోరం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా...

మరింత సమాచారం
టార్గెట్‌ రూ.9.8 లక్షల కోట్లు

అబద్ధాలు, విరుద్ధ ప్రకటనలతో మోకాలడ్డు వైసీపీపై విరుచుకుపడిన మంత్రి లోకేష్‌ పరిశ్రలను తీసుకొస్తే క్రెడిట్‌ ఇస్తానని ఆఫర్‌ కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి అని హితవు పరిశ్రమలకు...

మరింత సమాచారం
టార్గెట్‌ రూ.9.8 లక్షల కోట్లు

పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌లో పెట్టుబడులపై ఏపీ దృష్టి ఆ మేరకు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలకు సన్నద్ధం 45 దేశాల నుంచి 300మంది ప్రతినిధులు రాక.. డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌...

మరింత సమాచారం
పోలవరం నిర్వాసితులకు..రూ.1000 కోట్లు పంపిణీ

2026 జూన్‌కి ఫేజ్‌ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని స్పష్టీకరణ దళారులను నమ్మి మోసపోవద్దని హితవు ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిర్వాసితుల పునరావాసానికి సమ ప్రాధాన్యం ఇస్తామని...

మరింత సమాచారం
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం (చైతన్యరథం): కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన...

మరింత సమాచారం
కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు అనూహ్యంగా భారీగా భక్తులు రావటంతోనే తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన...

మరింత సమాచారం
సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి

కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి ఇప్పటివరకు పింఛన్లకు రూ.50,764 కోట్లు వెచ్చించాం ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి సత్యసాయి శతజయంత్యుత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక...

మరింత సమాచారం
Page 43 of 489 1 42 43 44 489

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist