రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్తపదం చేరింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం, అవినీతి, అరాచకం, దౌర్జన్యం వంటి పదాలు మాత్రమే వినిపించేవి. ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట...
మరింత సమాచారంకొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్చార్జి కోళ్ల లలిత...
మరింత సమాచారంజనం రుణం తీర్చుకోవాలనుకుంటున్నా. నేను మీ గుండెల్లో ఉండటమే నా సంకల్పం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం జారీచేసిన జిఓలను రద్దుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం...
మరింత సమాచారంఅమరావతిలో శ్రీపొట్టిశ్రీరాములు మెమోరియల్ భవనం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం...
మరింత సమాచారంటిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం...
మరింత సమాచారంఅనంతపురం జిల్లా టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని దండు శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం గార్లదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో...
మరింత సమాచారంచేబ్రోలు మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ...
మరింత సమాచారంఅందరి చిరకాల కోరిక సగంచెరువు బ్రిడ్జి అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్నో...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక పశ్చిమ రాయలసీమలో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటుచేసి వలసలను నివారిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.