Telugu Desam

ఆంధ్రప్రదేశ్

మొంథా బాధిత చేనేతలకు భరోసా

నీటి మునిగిన నూలు, సామగ్రికి రూ.5 వేలు 718 మందికి రూ.35.90 లక్షల పరిహారం 27,982 తుఫాన్‌ బాధిత కుటుంబాల గుర్తింపు మత్స్యకారులకు చేస్తున్న విధంగానే నిత్యావసరాలు...

మరింత సమాచారం
డ్రగ్స్‌ దందాలో వైసీపీ నేత కొండారెడ్డి

విశాఖపట్నం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డ్రగ్స్‌ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా ప్రచారం చేపట్టి యువతని రక్షిస్తుంటే, వైసీపీ మాత్రం, యువతని డ్రగ్స్‌కి బానిసలుగా...

మరింత సమాచారం
నకిలీ మద్యం కేసు..

విజయవాడ (చైతన్యరథం): నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి...

మరింత సమాచారం
లండన్‌ చేరిన చంద్రబాబు దంపతులు

అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు...

మరింత సమాచారం
ప్రగతిపథం.. స్వదేశీ!

అమరావతి (చైతన్య రథం): ఆతీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మృతినివాళి అర్పించారు. ఎర్రంనాయుడి వర్థంతి సందర్భంగా ఎక్స్‌ వేదికపై పోస్టు పెడుతూ.....

మరింత సమాచారం
ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్స్‌..పర్యావరణ అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌!

8.2 మిలియన్‌ టన్నుల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి సర్వం సిద్ధం రికార్డు సమయంలో 14 నెలల్లోనే భూమి, ప్రధాన అనుమతులన్నీ పూర్తి ఈ నెల 14-15 తేదీల్లో...

మరింత సమాచారం
పేదల జీవితాలకు కూటమి ప్రభుత్వం భరోసా

ఐదేళ్ల పాలనలో దగా చేసిన జగన్‌ రెడ్డి కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్‌ రూ.4000కు పెంపు మచిలీపట్నంలో పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం (చైతన్యరథం):...

మరింత సమాచారం
వరదలు వచ్చినా ఒకటో తారీఖునే పింఛన్లు

అదే సీఎం చంద్రబాబు నిబద్ధత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32 వేల కోట్లు పేదల కళ్ళలో ఆనందమే సీఎం ఆశయం మంత్రి డా.డోలా...

మరింత సమాచారం
పోలవరం నిర్వాసితులకు..రూ.1000 కోట్లు పంపిణీ

2026 జూన్‌కి ఫేజ్‌ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని స్పష్టీకరణ దళారులను నమ్మి మోసపోవద్దని హితవు ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిర్వాసితుల పునరావాసానికి సమ ప్రాధాన్యం ఇస్తామని...

మరింత సమాచారం
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

శ్రీకాకుళం (చైతన్యరథం): కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన...

మరింత సమాచారం
Page 106 of 787 1 105 106 107 787

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist