Telugu Desam

ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా..విజన్‌`2047 లక్ష్యంగా ముందుకు

పేదలకు మెరుగైన జీవనం కోసం డిప్యూటీ సీఎం పవన్‌ తపన ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మంత్రి లోకేష్‌ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు కలెక్టర్లే రాష్ట్రాభివృద్ధికి అందరం...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబు బాటలో నడుద్దాం

ఏపీ పునర్నిర్మాణానికి కలిసి పనిచేద్దాం ముఖ్యమంత్రి తపనంతా రాష్ట్ర అభివృద్ధి గురించే ఆయన పనితీరు అందరికీ మార్గదర్శకం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆర్థికమంత్రి పయ్యావుల అమరావతి (చైతన్యరథం):...

మరింత సమాచారం
రాళ్లు,రప్పల్లోనే భవిష్యత్‌ను చూపిన దార్శనికుడు చంద్రబాబు

- ఆయన విజన్‌ ఫలితమే నేటి సైబరాబాద్‌ - ఆయన నేతృత్వంలో పనిచేయడం మన అదృష్టం - ప్రజల మేలు కోసం, రాష్ట్రం బాగు కోసం సమష్టిగా...

మరింత సమాచారం
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

అమరావతి, (చైతన్యరథం): జనసేన నాయకుడు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే వైసీపీ అనుకూల మీడియా రాష్ట్రంలో కులాల మధ్య తగాదా పెట్టే...

మరింత సమాచారం
ప్రతి సెగ్మెంటుకో మోడల్‌ కాలనీ

కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత గృహ నిర్మాణ శాఖ సమీక్షలో మంత్రి పార్థసారథి అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్‌ కాలనీని అభివృద్ధి...

మరింత సమాచారం
అమరావతి పనులను ఆమోదం

అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్‌ పనులకు ఆమోదముద్ర...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్‌ కాల్స్‌ చేయడంతోపాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బెదిరింపు...

మరింత సమాచారం
ఏపీకి మరో కీలక ప్రాజెక్టు

అమరావతి (చైతన్య రథం): ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్రం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్‌...

మరింత సమాచారం
వచ్చేదంతా.. వాట్సప్‌ గవర్నెన్స్‌

పాలనలో విస్తృతంగా సాంకేతికత వినియోగం విభాగాలవారీగా రియల్‌టైమ్‌ డ్యాష్‌ బోర్డులు ఆర్టీజీఎస్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత మరో వెయ్యి సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్లు జనవరి 1న జనన...

మరింత సమాచారం
13న విజన్‌ డాక్యుమెంట్‌

స్వర్ణాంధ్ర `2047ను ఆవిష్కరించనున్న సీఎం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అమరావతి (చైతన్య రథం): వికసిత్‌ భారత్‌ 2047లో...

మరింత సమాచారం
Page 329 of 765 1 328 329 330 765

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist