టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
మరింత సమాచారంప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామసీమలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, స్థానిక సంస్థలకు చెందిన రూ.7,880 కోట్లను ప్రభుత్వం దొంగిలించింది...
మరింత సమాచారంమేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తాం అని తెలుగుదేశం...
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 789.9 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 16.0 కి.మీ. 62వరోజు (6-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు: ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం...
మరింత సమాచారంLIVE : 62వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర https://www.youtube.com/watch?v=ZSlW_trFpfo
మరింత సమాచారంఏపీలో అంతా బూమ్ బూమ్ పాలనే నడుస్తోంది. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తామన్న జగన్, చెప్పినట్టే చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేవిధంగా కంకణం కట్టుకున్నారు....
మరింత సమాచారంఇందుగలడు అందులేడని అన్నట్టుగా.. ఏపీలో ఎందెందు వెతికినా జగన్మాయే కనిపిస్తోంది. ఏపీని గంజాయికి అడ్డాగా మార్చి యువతను మత్తులో ముంచెత్తుతోంది జగన్ సర్కార్. ఎంతలా అంటే, గంజాయి...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే నాయీబ్రాహ్మణులకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెదురు సొసైటీలను పునరుద్దరించి వెదురు కొనుగోలుకు సబ్సిడీలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే రంజాన్ తోఫా, దుల్హన్ పధకాలకు ఏవిధమైన కొర్రీలు లేకుండా అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.