విజయవాడ(చైతన్యరథం): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం ఉదయం నుంచీ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, పునరావాస శిబిరాలలో బాధితులను పరామర్శించారు. వరద ప్రవాహంలోనే ముందుకు సాగుతూ...
మరింత సమాచారంవిజయవాడ(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు దాతలు తమ ఔదార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ...
మరింత సమాచారంబీమా క్లెయిమ్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం రుణాల రీషెడ్యూల్పైనా బ్యాంకులకు దిశానిర్దేశం బాధితులపట్ల మానవతా దృక్పథం చూపించాలని వినతి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో ముఖ్యమంత్రి భేటీ విజయవాడ...
మరింత సమాచారంఆహారం, నీళ్లు.. డోర్ టు డోర్ డెలివరీ పాతిక కిలోల బియ్యం, నిత్యావసరాలు కూడా మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం...
మరింత సమాచారంనాల్గవ రోజూ అవిశ్రాంత పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఇళ్ల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి ప్రభుత్వ సాయంపై ఆరా తీసిన వైనం...
మరింత సమాచారంకష్టకాలం పట్టని వైసీపీకి ప్రజలే బుద్ధిచెప్పాలి రాజకీయ నేరస్తులకు సంఘ బహిష్కరణే శిక్ష ముమ్మరంగా సాగుతోన్న వరద సహాయక చర్యలు ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా నేనుంటా.. బుడమేరు...
మరింత సమాచారంహంతకులే వగలమారి ఏడుపులు ఏడ్చి..శిక్షల నుంచి తప్పించుకునే సిగ్గుమాలిన దౌర్భాగ్యపు రాజకీయం జగన్ సొంతం. జగన్ అనుసరించే ఒరవడినే యావత్ వైసీపీ వారసత్వం చేసుకుంది. వాస్తవాలను సమాధి...
మరింత సమాచారంవరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది చివరి వ్యక్తివరకు ఆహారం అందించేందుకు కృషి సురక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి అంటువ్యాధుల ప్రబలకుండా తగు జాగ్రత్తలు.. పారిశుద్ధ్య...
మరింత సమాచారంవరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు బాధితులను ఆదుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు...
మరింత సమాచారం2013 జూన్లో చార్ధామ్ యాత్రలకెళ్లి వరదల్లో చిక్కుకుని తిండి, నీళ్లులేక తెలుగు యాత్రికులు అలమటించారు. నాడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నారు. ఆ సమయంలో కేవలం ప్రభుత్వంపై...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.