Telugu Desam

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆర్థిక అవకతవకలు.. సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

అమరావతి: ఏపీలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ పథకాల మాటున భారీ అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నరసాపురం వైసీపీ ఎంపీ...

మరింత సమాచారం
ప్రజల డైటా చోరీ చేస్తుంది వైసీపీనే: నిమ్మల రామానాయుడు

అమరావతి : భవిష్యత్‌ గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి  ఓర్వలేక  జగన్‌ రెడ్డి, ఆయన గుమాస్తా సజ్జల అవాకులు, చెవాకులు పేలుతున్నారని...

మరింత సమాచారం
జగన్‌ బెయిల్‌ రద్దుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల...

మరింత సమాచారం
వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం

జగన్‌రెడ్డి కుట్రలో పావుగా ఆర్‌.కృష్ణయ్య వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం బీసీలకు జరగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పగలరా? సిఎంకు కొల్లు రవీంద్ర బహిరంగ...

మరింత సమాచారం
పేదలు సంతోషంగా ఉంటే జగన్‌రెడ్డి చూడలేడు: సౌమ్య

నాడు బాదుడే బాదుడని దుష్ప్రచారం నేడు జగన్‌ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు దోపిడీ పాలనలో అధ్వాన్నంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం, జీవనం...

మరింత సమాచారం
బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేసి చంపాలనుకున్నారు: సీఎం రమేష్‌

కడప: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ మంగళవారం పరామర్శించారు. 10...

మరింత సమాచారం
సాక్ష్యాలు, ఆధారాలు చూపలేక పరువు పోగొట్టుకొని, సిగ్గులేకుండా.. అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా: షరీఫ్‌

స్కిల్‌ కేసులో  చేసిన ఆరోపణల్లో ఒక్కదానికీ న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు హైకోర్టులో ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి... అవివేకానికి నిదర్శనం చంద్రబాబు...

మరింత సమాచారం
చంద్రబాబుకి రెగ్యులర్‌ బెయిల్‌ రావడం సంతోషకరం

అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర మత్స్య రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేశామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు....

మరింత సమాచారం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: అచ్చెన్నాయుడు

హైకోర్టు వ్యాఖ్యలతో జగన్‌ రెడ్డి మైండ్‌ బ్లాక్‌ దొంగ ఓట్లపై టీడీపీ ఢిల్లీ స్థాయిలో పోరాటం ఈ అంశాలనుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే సజ్జల అబద్ధాల ప్రెస్‌...

మరింత సమాచారం
జగన్‌ కిరాయి సైన్యంలా మారిన ఖాకీల కోరలు ప్రజలే పీకేస్తారు: లోకేష్‌

అమరావతి: అధికార పార్టీ నేతల తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. కర్నూలు...

మరింత సమాచారం
Page 570 of 757 1 569 570 571 757

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist