Telugu Desam

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి పట్టిన తెగులు నివారణకు.. తెలుగుదేశం, జనసేనల సమైక్య పోరాట రాగం

వంద రోజుల ఐక్య కార్యాచరణ ప్రణాళిక ప్రకటన చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్ర శ్రేయస్సు, అన్ని వర్గాల అభివృద్ధిపై మూడు తీర్మానాలు ప్రజల ఉజ్వల భవిత, రాష్ట్ర...

మరింత సమాచారం
తిరుపతి చేరుకున్న నారా భువనేశ్వరి

తిరుపతి : బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి గారు తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి గారికి పార్టీ నేతలు,...

మరింత సమాచారం
తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ

రాజమండ్రి:  ఓటమి భయం తో జైలు గోడల మ‌ధ్య బంధించి ప్ర‌జ‌ల‌కి న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారు. నేను ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో లేక‌పోవ‌చ్చు. అభివృద్ధి రూపంలో ప్ర‌తీ...

మరింత సమాచారం
ఏపీ హేట్స్‌ జగన్‌

మీ బిడ్డనంటూ ప్రజలను మోసం చేసేందుకు జగన్‌ కొత్త పల్లవి రెండో ఛాన్స్‌కు నో అంటున్న ప్రజలు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కోర్టులు ప్రశ్నించవద్దా? అమరావతి, చైతన్యరథం:...

మరింత సమాచారం
ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ‌పై విచారణ నవంబర్‌ 9కి వాయిదా

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నవంబర్‌ 9వ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు రానున్నట్లు స్పష్టమయింది. ఫైబర్‌ నెట్‌...

మరింత సమాచారం
జగన్‌ రాక్షస క్రీడకు ముగింపు పలకాలి

చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు? లాయర్ల ములాఖత్‌లను ఎందుకు తగ్గించారు? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్‌లా? భువనేశ్వరిని కలిసి సంఫీుభావం తెలిపే...

మరింత సమాచారం
ఇదెక్కడి న్యాయం?.. పార్టీ నేతల నిర్బంధంపై నారా భువనేశ్వరి ఆవేదన

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి...

మరింత సమాచారం
21న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం!

అమరావతి, చైతన్యరథం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌, నిర్బంధం నేపథ్యంలో ఈనెల 21వ తేదీన శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ...

మరింత సమాచారం
అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించాం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై తప్పుడు కేసులు పెట్టిందో, వాటికి సంబంధించిన పూర్తి...

మరింత సమాచారం
ఇష్టానుసారంగా పోలింగ్‌ బూత్‌లు మారుస్తున్నారు :అశోక్‌బాబు

అమరావతి: పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గంలో పోలింగ్‌ బూత్‌ల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. ఆ...

మరింత సమాచారం
Page 583 of 755 1 582 583 584 755

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist