టిడిపి అధికారంలోకి వచ్చాక వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. భూఆక్రమణల దారులపై ఉక్కుపాదం మోపి, రైతుల భూములకు రక్షణ...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే మోటార్ల ద్వారా హంద్రీనీవా నుండి వేముగోడుకు మంచినీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఆర్ డిఎస్ కుడికాల్వ, ఎల్ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు....
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లిరైతులను ఆదుకుంటాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందిస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు....
మరింత సమాచారంగాజులదిన్నె ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గాజులదీన్నే ప్రాజెక్ట్...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
మరింత సమాచారంDay-87: కోడుమూరు నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర https://www.youtube.com/watch?v=WRI2KuRP25E
మరింత సమాచారంఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నెకు చెందిన మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గతంలో మాకు సబ్సిడీపై వలలు, ఫైబర్ తెప్పలు, బోట్లు ఇచ్చేవారు. ప్రస్తుత...
మరింత సమాచారంరాష్ట్రానికి అరిష్టంగా తయారైన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో శివరామకృష్ణ...
మరింత సమాచారంజగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నగారి శత...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.