Telugu Desam

ఆంధ్రప్రదేశ్

ఇంకా ఎంతకాలం స్టిక్కర్ల బతుకు జగన్‌రెడ్డీ?

సింహభాగం సంగం బ్యారేజి పనులు చేసిందెవరు? చంద్రబాబు హయాంలోనే 80శాతం పనులు మూడేళ్లలో చేసింది 10 శాతం పనులు మాత్రమే ఇంకా 10శాతం మిగిలి ఉండగానే ఓపెనింగ్‌...

మరింత సమాచారం
చదువునేర్పే గురువులకు అవమానాలా?

అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా గురువులకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి...

మరింత సమాచారం
మిస్టర్‌ డీజీపీ.. రౌడీలకు కొమ్ముకాస్తారా? : చంద్రబాబు

కన్నుపోగొడితే ఎమోషనల్‌ జరిగిందని మాట్లాడతారా? ఎంతమందిని కొడతారు.. ఎన్నికళ్లు పొడుస్తారు? పట్టాభి ఇంటిపై దాడిరోజే చర్యలు తీసుకుంటే ఇలా జరిగేదా? రౌడీయిజంతో ఎంతోకాలం రాజకీయం చేయలేరు గాంధీ...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డీ.. సిగ్గుంటే రాజీనామా చెయ్‌

నాయకుడిలో ఉండాల్సింది విజన్‌..పాయిజన్‌ కాదు ఇలాగే పాలన సాగితే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందా? బాబాయిని చంపేశా.. ఓటేయమని అడుగుతారా? పోలీసులు లేకుండా వస్తే ఎవరి సత్తా ఏమిటో...

మరింత సమాచారం
సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశమే

అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందితే సంతోషిస్తా! ప్రతిపనీ జనం గుర్తుపెట్టుకోవాలని కోరుకోను రాష్ట్రవిభజన కంటే జగన్‌ విధ్వంసం వల్లే అధిక నష్టం! అమరావతితో సహా అన్ని వ్యవస్థలనూ...

మరింత సమాచారం
పేదల బియ్యాన్ని కూడా వదిలిపెట్టని వైసిపి ప్రభుత్వం

చిలకలూరిపేట: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం కూడా వదిలి పెట్టడం లేదని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో...

మరింత సమాచారం
రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి

ద్రవ్యలోటు, తెచ్చిన అప్పులపై వైసిపి ప్రభుత్వ తప్పుడు లెక్కలు కేంద్రానికి దొంగలెక్కలు చెప్పి తప్పించుకోలేరు శ్రీలంకలో సగటు అప్పు రూ.లక్ష.. ఏపీలో రూ.1.70 లక్షలు! ప్రైవేటు సంస్థ...

మరింత సమాచారం
ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్‌ రెడ్డి

నాడు అభివృద్ధిలో నెం.1..నేడు నేరాల్లో నెం.1 అరాచకపాలనకు అద్దంపడుతున్న ఎన్‌సిఆర్‌బి నివేదిక అమరావతి: జగన్‌ రెడ్డి విధ్వంసపాలన తాలూకు దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో...

మరింత సమాచారం
విఘ్నేశ్వరునికి చంద్రన్న పూజలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుని విగ్రహానికి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబునాయుడు పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం...

మరింత సమాచారం
పోసానిని పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు...

మరింత సమాచారం
Page 739 of 764 1 738 739 740 764

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist