తెలుగుదేశం కార్యకర్త మిర్చి తోటను పీకేసిన దుండగులు మిర్చి మొక్కలు పీకిన ప్రాంతంలో వైసీపీ జెండాలు ఉంచి కవ్వింపు చర్యలు పల్నాడు (చైతన్యరథం): పల్నాడు జిల్లాలో తెలుగుదేశం...
మరింత సమాచారంబీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి అక్రమ మైనింగ్కు పాల్పడుతూ వేల కోట్లు దోచేసిన మంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా సోమిరెడ్డి చేపట్టిన...
మరింత సమాచారంశ్రీజీబీసీకి నీరివ్వాలంటూ రైతులతో కలిసి ఆందోళన శ్రీహంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయింపు అనంతపురం: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తు న్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల...
మరింత సమాచారంజగనన్న ఆరోగ్య సురక్ష’, ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్ కొత్త నాటకాలు జగన్రెడ్డి కల్తీ మద్యంతో గాల్లో కలిసిన 30 వేల పేదల ప్రాణాలు, 30 లక్షల మంది...
మరింత సమాచారంఅమరావతి: టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు గురువారం విజయవాడ గుణదలలోని మేరీమాత చర్చిని దర్శించు కోనున్నారు. విజయ నగరం జిల్లా భోగా పురం మండలంలోని పోలిపల్లిలో జరిగే...
మరింత సమాచారంయువగళం సభతో వైసీపీ పతనం మొదలవుతుందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. జగన్ పాలనలో...
మరింత సమాచారంయువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసునామీని ఆపలేరన్నారు....
మరింత సమాచారంఅన్ని దారులు పోలిపల్లి వైపే! కదనోత్సాహంతో కదులుతున్న టీడీపీ-జనసేన శ్రేణులు ఇదే వేదిక నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్న అధినేతలు నెల్లిమర్ల/పోలిపల్లి: రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి...
మరింత సమాచారంఅమరావతి: వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో విజయవంతమైందని...
మరింత సమాచారంఆరోగ్యశ్రీపై జగన్నాటకం ఉచిత వైద్యం రూ. 25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కులో భాగమే పేదలకు వైద్య సేవలు అందనప్పుడు పరిమితి ఎంతకు పెంచితే ఏమిటి? అమరావతి:...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.