Telugu Desam

తాజా సంఘటనలు

అబద్ధాల పత్రిక, టీవీపై చట్టపరంగా చర్యలు

ఆరోగ్యశ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి బిల్లులు కట్టకపోవడంతో నాడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపేశాయి పేదలకు వైద్యం అందకుండా చేసిన...

మరింత సమాచారం
భూమి లాగేసుకుని, చంపి కాలువలో పడేస్తామని బెదిరింపులు

టీడీపీ జాతీయ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు వినతులతో తరలివచ్చిన అర్జీదారులు స్వీకరించిన మంత్రి పార్థసారథి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం

గుంటూరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్‌ నిరాకరించింది. గతంలో సెషన్స్‌ కోర్టు పిన్నెల్లి బెయిల్‌...

మరింత సమాచారం
ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యారంగం దివాళా

ఏపీ ఫుడ్‌ కమిషన్‌ను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా మార్చేసిన చైర్మన్‌, సభ్యులు ప్రజాధనంతో జీతం.. వైసీపీకి చైర్మన్‌ ప్రచారం ఉత్తుత్తి తనిఖీలతో చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి హంగామా...

మరింత సమాచారం

అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బుధవారం ఆర్డినెన్స్‌ జారీ చేశారు. రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌...

మరింత సమాచారం

రూ.75 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి బీపీసీఎల్‌ రిఫైనరీ కృష్ణపట్నంలో విన్‌ఫాస్ట్‌ సంస్థ బ్యాటరీల పరిశ్రమ కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకాలు చెల్లిస్తాం అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం

57 మంది జగన్‌ భక్త డీఎస్పీలకు నో పోస్టింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా 96 మంది బదిలీ అమరావతి(చైతన్యరథం): పోలీస్‌ వ్యవస్థలో మహా ప్రక్షాళన దిశగా భారీగా డీఎస్పీలను బదిలీ...

మరింత సమాచారం
వైసీపీ నేతల భూ దోపిడీపైనే వందలాది అర్జీలు

లక్షల ఎకరాల భూమి దోచుకున్నారు పేదవాడికి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు నేడు చంద్రబాబు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు...

మరింత సమాచారం
యువగళంతో వైకాపాలో ప్రకంపనలు

అమరావతి(చైతన్యరథం): సమాధులపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు వేయించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్‌...

మరింత సమాచారం
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు...

మరింత సమాచారం
Page 435 of 721 1 434 435 436 721

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist