Telugu Desam

తాజా సంఘటనలు

యవత చేతిలో దేశ భవిత

అవకాశాలు కల్పిస్తున్నాం.. అందిపుచ్చుకోండి సంస్థలను స్థాపించే స్థాయికి యువత ఎదగాలి 2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం ఇక అమరావతి అన్‌స్టాపబుల్‌: సీఎం చంద్రబాబు...

మరింత సమాచారం
పున:ప్రతిష్ఠకు తరలిరండి

పున:ప్రతిష్ఠకు తరలిరండి రాజధాని రైతులను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు రైతులకు దక్కే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు గ్రామకంఠం పరిధిలో పట్టాలేని వారికి పట్టాలు అంతర్జాతీయ ఎయిర్‌...

మరింత సమాచారం
మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌

చినకాకానిలోని పునీత జోసెఫ్‌ చర్చికి అందజేత చర్చి ఫాదర్‌, సంఘ పెద్దల కృతజ్ఞతలు మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి మండలం చినకాకానిలో నూతనంగా నిర్మిస్తున్న పునీత జోసెఫ్‌ చర్చికి...

మరింత సమాచారం
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

వేట నిషేధభృతి రూ.20 వేలకు పెంపు జీవో 217 తెచ్చి మత్స్యకారుల జీవనోపాధి మీద దెబ్బ కొట్టిన జగన్‌ దానిని రద్దుచేసి అండగా నిలిచిన చంద్రబాబు మత్స్యకారుల...

మరింత సమాచారం
అమరావతిలో..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

అమరావతి (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ...

మరింత సమాచారం
రాజధాని నిర్మాణం..రాష్ట్రానికి నవోదయం

నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభోత్సవం...

మరింత సమాచారం
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి

సంబేపల్లి (చైతన్యరథం): పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం...

మరింత సమాచారం
మత్స్యకారుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం

చేపలవేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు రూ.259 కోట్లతో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మత్స్యకారులకు లబ్ధి రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ...

మరింత సమాచారం

ఆరుగురు కొత్త ప్రిన్సిపాళ్ల నియామకం ఐదు బోధనాసుపత్రులకు కొత్త సూపరింటెండెంట్లు అమరావతి (చైతన్యరథం): వైద్య కళాశాలల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే...

మరింత సమాచారం
సింహాచలం అప్పన్న చందనోత్సవానికి..పకడ్బందీగా ఏర్పాట్లు

సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత హోంమంత్రి అనిత వెల్లడి విశాఖపట్నం (చైతన్యరథం): సింహాచలంలో కొలువు తీరిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి...

మరింత సమాచారం
Page 201 of 714 1 200 201 202 714

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist