Telugu Desam

తాజా సంఘటనలు

ప్రజావిశ్వాసం కోల్పోవడం వల్లే కాపు పిచ్చిచేష్టలు

.అసమర్థ ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతారు .విలేకరులపై దాడులు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే .మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజం అనంతపురం: ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్‌ కాపు...

మరింత సమాచారం
కళంకిత అధికారులపై చర్యలు తీసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సిఐడిలోని కళంకిత అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య... జాతీయ మానవహక్కుల...

మరింత సమాచారం
టిడిపి కేంద్ర కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుకలు

అమరావతి: అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి...

మరింత సమాచారం
స్పూర్తిప్రధాత అల్లూరి సీతారామరాజు

అమరావతి:విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మన్యం వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...

మరింత సమాచారం
పార్లమెంటులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

అమరావతి : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు...

మరింత సమాచారం
జగన్‌ మోసపు రెడ్డి నెతృత్వంలో నిధులు దొంగిలిస్తున్న చీటింగ్‌ సర్కార్‌!

అమరావతి:  సాధారణంగా నేరప్రవృత్తిగల కొందరు వ్యక్తులు దొంగతనాలు, మోసాలకు పాల్పడటం ఇప్పటివరకు మనం చూశాం. వివిధమోసాలకు పాల్పడి లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 16నెలలు జైలుజీవితం అనుభవించిన...

మరింత సమాచారం
ఆర్టీసీ చార్జీలు పెంపు పేదలపై పెనుభారం : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

  రాయదుర్గంః ఆర్టీసీ చార్జీలు పెంచడం పేదలపై పెనుభారం మోపడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు...

మరింత సమాచారం
ఆర్టీసీ చార్జీల పెంపు దుర్మార్గం

కర్నూలు: పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కర్నూలు పార్లమెంట్‌ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి బాదుడుకి కులమతాలు లేవు! : నారా లోకేష్‌

   అమరావతి: వివిధ చార్జీలరూపంలో జనాన్ని బాదడంతో జగన్‌ మోసపురెడ్డి కుల,మత,ప్రాంతీయ భేదాలు లేవని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ...

మరింత సమాచారం
వెంకటేష్‌ను ఇష్టమొచ్చినట్లు కొట్టి రిపోర్టును తారుమారు చేస్తారా?

.మీకు ఖాకీ బట్టలు వేసుకునే అర్హత ఉందా? .అసాంఘిక శక్తుల్లా అర్థరాత్రి గోడలు దూకుతారా? అమరావతి: సోషల్‌ మీడియాకు సంబంధించి ఏదైనా కేసు ఉంటే సుప్రీంకోర్టు నిబంధనలు...

మరింత సమాచారం
Page 236 of 241 1 235 236 237 241

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist