Telugu Desam

తాజా సంఘటనలు

రూ.200 కోట్ల విలువైన భూములు..మాజీమంత్రి పెద్దిరెడ్డి కబ్జా

భూములు కాపాడి, ప్రాణరక్షణ కల్పించాలి శిథిలావస్థలో పాఠశాల భవనం, నూతన భవనం నిర్మించాలి 50వ రోజు మంత్రి లోకేష్‌ ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు సమస్యల పరిష్కారానికి మంత్రి...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): కాకినాడ పోర్ట్‌ వేదికగా ప్రజా పంపిణీ వ్యవస్థ (ఐఈడీఎస్‌) బియ్యం విదేశాలకు తరలించడంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక...

మరింత సమాచారం
నేడు చదువుల పండుగ

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్‌`టీచర్‌ సమావేశాలు బాపట్ల మున్సిపల్‌ హై స్కూల్‌ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆయా పాఠశాలల్లో హాజరుకానున్న ప్రజాప్రతినిధులు విద్యా ప్రమాణాల...

మరింత సమాచారం
ఉపాధ్యాయుడు ఎజాజ్‌ మృతి బాధాకరం

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సంతాపం కుటుంబ సభ్యులకు పరామర్శ కడప (చైతన్యరథం): రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్‌ మృతి బాధాకరం అని, ఈ దుర్ఘటన...

మరింత సమాచారం
నాలెడ్జ్‌ హబ్‌గా ఏపీ

ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు టెక్నాలజీ -ఇన్నోవేషన్‌పైనే ఫోకస్‌ అని వెల్లడి డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సదస్సులో సీఎం ప్రసంగం విశాఖపట్నం (చైతన్య రథం): అత్యాధునిక...

మరింత సమాచారం
పులిచింతల ముంపు పరిహారం నొక్కేశారు..

45 మంది అక్రమార్కులకు అధికారుల అండ ప్రజావినతుల్లో పులిచింతల నిర్వాసితుల ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన పీతల సుజాత, కొమ్మాలపాటి మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా...

మరింత సమాచారం
ప్రజల గుండెల్లో దేవాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం

సమస్యల పరిష్కార వేదికగా సేవలు స్వచ్ఛంద సంస్థలా ఆపన్నులకు అభయహస్తం నాయకులను తయారుచేసే కర్మాగారం నిరుద్యోగ యువతకు దారి చూపే మార్గదర్శి కార్యాలయ ఆవిర్భావ వేడుకల్లో నాయకులు...

మరింత సమాచారం
ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి సంగీతానికే ఉంది

దేశాన్ని ప్రపంచ సాంస్కృతిక పర్యాటకానికి కేంద్రంగా మారుస్తాం మ్యూజిక్‌ టూరిజం కోసం ప్రత్యేక టెంప్లేట్‌ను రూపొందిస్తున్నాం కృష్ణవేణి సంగీత నీరాజనంతో తెలుగు సంస్కృతికి పూర్వవైభవం కేంద్ర పెట్రోలియం,...

మరింత సమాచారం
జేబుదొంగ కాదు, గజదొంగ!

ఎవ్వరైనా రూ.2 వేల కోట్ల ఆస్తిని రూ.12 కోట్లకు అమ్ముతారా? రూ.2,689 కోట్ల షేర్‌ విలువను రూ.494 కోట్లకే ఇచ్చేస్తారా? జగన్‌, విజయసాయి ఇళ్లు అలా అమ్ముతారా..?...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి మాటలన్నీ అసత్యాలే

అమరావతి (చైతన్య రథం): సాగునీటి సంఘాలకు ఎన్నికలను డిసెంబరు 14నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో...

మరింత సమాచారం
Page 330 of 721 1 329 330 331 721

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist