Telugu Desam

తాజా సంఘటనలు

కుప్పంలో అన్న క్యాంటీన్‌ ధ్వంసం దుర్మార్గం

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ నేతల రెచ్చగొట్టే ధోరణి అత్యంత దుర్మార్గమని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌...

మరింత సమాచారం
గాయపడిన కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ

వైసిపినేతల పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పుడు పోలీసుల తీరును కూడా ఎండగడతాం ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం  చంద్రబాబు కుప్పం: వైసిపి మూకల దాడిలో గాయపడిన టిడిపి...

మరింత సమాచారం
కుప్పం ఘటనపై టిడిపి శ్రేణుల ఆగ్రహజ్వాలలు

.డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిరచిన కార్యకర్తలు .ఆగ్రహంతో ఆఫీసులోకి చొచ్చుకెళ్లే యత్నం .రెండుగంటలపాటు గేటు ఎదుట బైఠాయింపు అమరావతి : కుప్పంలో వైసిపి మూకలు అన్న క్యాంటీన్‌ విధ్వంసం...

మరింత సమాచారం
మీరు అసలు మనుషులేనా?

తీరుమారకపోతే సిఎం ఇంటిని ముట్టడిస్తాం కుప్పం ఘటనపై అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి: మీరు అసలు మనుషులేనా..పేదవాడికి పట్టెడన్నంపెట్టే అన్న క్యాంటీన్‌ ను అమానవీయంగా కూల్చేస్తారా.. మీ పతనానికి...

మరింత సమాచారం
నేరుగా నువ్వేరా తేల్చుకుందాం..

పుంగనూరు పుడింగి, పేటిఎం బ్యాచ్‌తో రండి పులివెందుల దాకా తరిమికొడతాం సిగ్గూ, లజ్జా ఉన్న వ్యక్తి.. అన్నక్యాంటీన్‌ ధ్వంసం చేయిస్తారా? నీ పతనం ప్రారంభమైంది..లెక్కపెట్టుకో! చావో, రేవో...

మరింత సమాచారం
మద్ది లక్ష్మయ్య మృతి బాధాకరం

అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయం....

మరింత సమాచారం
వైకాపా కామాంధుల నుంచి రక్షించండి

ఎంపి మాధవ్‌ పై తక్షణమే చర్యలు తీసుకోండి ఉపరాష్ట్రపతి అఖిలపక్ష మహిళానేతల విన్నపం ఊరికో ఉన్మాది పుస్తకం ధన్‌ ఖర్‌ కు అందజేత న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత...

మరింత సమాచారం
ఆర్థిక ఉగ్రవాది జగన్‌ రెడ్డి

రూ.500 కోట్లతో 20వేలకోట్ల భూములకు ఎసరు లేపాక్షి దోపిడీ పూర్తయ్యాక వాన్‌ పిక్‌ పై పడతాడు జె-బ్రాండ్ల ద్వారా రాష్ట్రంలో డిల్లీని తలదన్నే స్కామ్‌ ఈసారి పులివెందులలోనూ...

మరింత సమాచారం
స్వప్రయోజనాల కోసం ప్రధానిని కలిసిన జగన్‌రెడ్డి

.అవినీతి నుంచి బయటపడటానికే ఢల్లీి పర్యటన .పోలవరం కోసం ఏం చేశారో జగన్‌రెడ్డి చెప్పాలి .మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: సీఎం జగన్‌ రెడ్డి స్వప్రయోజనాల కోసమే...

మరింత సమాచారం
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతలు మృతి

అమరావతి: తెలుగుయువత చంద్రగిరి మండల అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి(బన్ని), టీడీపీ చిత్తూరు పార్ల మెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త విని తెలుగుదేశం...

మరింత సమాచారం
Page 721 of 742 1 720 721 722 742

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist