Telugu Desam

తాజా సంఘటనలు

కియా పనితీరు భేష్‌ 

తొలిసారి మంత్రి హోదాలో పరిశ్రమ సందర్శన కియా అభివృద్ధికి సహకరిస్తాం: మంత్రి సవితమ్మ పుట్టపర్తి (చైతన్యరథం): కియా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కార్మికులు, ఉద్యోగుల...

మరింత సమాచారం
జగన్‌ పేర్ల పిచ్చికి పేదలు బలి: యనమల

అమరావతి (చైతన్య రథం): ప్రజా సమస్యలపై ఆందోళనలకు జగన్‌ పిలుపునివ్వడం హాస్యాస్పదమని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న...

మరింత సమాచారం
నేరస్థుడికి మరణశిక్ష పడేలా చూడాలి

అమరావతి (చైతన్య రథం): అధికారం అండతో గన్నుపెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యాపారాల్లో...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): వ్యవసాయంతోపాటు అనుబంధ సంస్థలను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు....

మరింత సమాచారం
విద్యుత్‌ పాపం వైసీపీదే!

విద్యుత్‌ కొనుగోలుపైనా అధికారులతో విస్తృత చర్చలు ప్రజలపై భారం పడకుండా చూడాలని ఆదేశం విద్యుత్‌ డిమాండ్‌, సప్లయి అంచనాలపై మంత్రి దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): గత...

మరింత సమాచారం
కృత్రిమ మేధలో తొలి అడుగు

ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ సంస్థ కీలక ఒప్పందం అంతర్జాతీయస్థాయి అవకాశాలకు యువతకు నైపుణ్య శిక్షణ స్టార్టప్‌లు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, హెల్త్‌కేర్‌లో సేవలు ఏఐ రంగంలో అధునాతన...

మరింత సమాచారం

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం విజయవంతానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి ఫిర్యాదులను ఆర్టీజీలో పొందుపరిచేలా చర్యలు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన...

మరింత సమాచారం
ధాన్యం కొనుగోలులో..ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

ఏ రైసుమిల్లులో అయినా అమ్ముకునే సౌలభ్యం కల్పించాం లోడిరగ్‌లో జాప్యం ఉండొద్దు..వాహనాలకు జీపీఎస్‌ ఉండాలి సంచుల కొరత రానివ్వొద్దు..వాట్సాప్‌ సేవలూ సరిచూసుకోవాలి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రైతుల నుంచి...

మరింత సమాచారం
స్థలం కబ్జాకోరుకు సీఐ శ్రీరామ్‌ అండదండలు

ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు ప్రజావినతుల్లో హోంమంత్రి అనితకు ఫిర్యాదు దాడులు, భూ కబ్జాలపై గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన అర్జీలు వైసీపీ మూకల అరాచకాలపై చర్యలు తీసుకోవాలని వినతులు అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం
విద్యుత్‌ పాపం వైసీపీదే!

అమరావతి (చైతన్యరథం): ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత...

మరింత సమాచారం
Page 331 of 721 1 330 331 332 721

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist